తాజా వార్తలు
అగ్ని ప్రమాద బాధిత రైతుకు సాయి భక్త మండలి చేయూత
అగ్ని ప్రమాద బాధిత రైతుకు సాయి భక్త మండలి చేయూత వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 23, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన రైతు బట్టా నవీన్ మిర్చి....
సమ్మె మధ్య సంచలనం – డిపో వద్ద డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సమ్మె మధ్య సంచలనం – డిపో వద్ద డ్రైవర్ ఆత్మహత్యాయత్నం నర్సంపేట, ఏప్రిల్ 23, తెలంగాణ జ్యోతి: వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యల....
టూ వీలర్ ఢీకొని బాలికకు గాయాలు
టూ వీలర్ ఢీకొని బాలికకు గాయాలు కన్నాయిగూడెం, ఏప్రిల్ 23,తెలంగాణజ్యోతి:కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన....
ఏటూరునాగారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి
ఏటూరునాగారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి ఏటూరునాగారం, ఏప్రిల్ 23, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం మండల యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి (ఠాగూర్) ను నియమించారు. రాష్ట్ర మంత్రి సీతక్క....
భోదాపురం శివారులో క్షుద్ర పూజలు.. గ్రామస్తుల్లో భయం
భోదాపురం శివారులో క్షుద్ర పూజలు.. గ్రామస్తుల్లో భయం… రోడ్డు పక్కన పూజల ఆనవాళ్లు.. గుప్తనిధుల అనుమానం వెంకటాపురం నూగూరు ఏప్రిల్ 22 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురం గ్రామ శివారులో....
ఎడతెరిపిన భారీ వర్షం.. రైతన్నల ఆందోళన…
ఎడతెరిపిన భారీ వర్షం.. రైతన్నల ఆందోళన… సుడిగాలులతో పంటలకు తీవ్ర నష్టం వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 22 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో బుధవారం సాయంత్రం ప్రచండ వేగంతో వీచిన....
కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు యూ-టర్న్ పరిష్కారం
కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు యూ-టర్న్ పరిష్కారం రాంగ్ రూట్, రద్దీ సమస్యల నివారణకు చర్యలు సంయుక్తంగా అధికారుల నిర్ణయం ములుగు, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంతంలో....
ఇండియా బ్లాక్ ఎంపీలకు అభినందనలు
ఇండియా బ్లాక్ ఎంపీలకు అభినందనలు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించినందుకు ప్రశంసలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ధనపనేని వెంకటేశ్వర్లు వెంకటాపురం, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన....
భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి
భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి పోరాటమే మార్గం..యువతకు ఉద్యమ పిలుపు.. వెంకటాపురం, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం పోరాటంతోనే సాధ్యమని....
రక్తదానం ప్రాణదానంతో సమానం : కొప్పుల మురళి
రక్తదానం ప్రాణదానంతో సమానం : కొప్పుల మురళి దివంగత మిత్రుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం 21 మంది దాతల సేవాభావం వెంకటాపురం, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: రక్తదానం ప్రాణదానంతో సమానమని మదర్ థెరిస్సా....






