అత్యుత్తమ ప్రతిభతో మెరిసిన విద్యార్థులు
అత్యుత్తమ ప్రతిభతో మెరిసిన విద్యార్థులు ములుగు, మే2, తెలంగాణజ్యోతి: నూతన యాజమాన్యంతో ముందుకు సాగుతున్న బ్రిలియంట్ & వివేకవర్ధిని పాఠశాలలో విద్యార్థులు అద్భుత ఫలితాలతో ప్రతిభ చాటారు. ఎస్. మృదుల 569 మార్కులు సాధించి....
ఏజెన్సీలో అధిక వడ్డీ దందాను నియంత్రించాలి
ఏజెన్సీలో అధిక వడ్డీ దందాను నియంత్రించాలి వెంకటాపురం,మే1,తెలంగాణజ్యోతి: ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న అధిక వడ్డీ వ్యాపారాన్ని తక్షణమే నియంత్రించాలని జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర డిమాండ్ చేశారు. ములుగు....
హనుమాన్ నగర సంకీర్తనకు సీతక్కకు ఆహ్వానం
హనుమాన్ నగర సంకీర్తనకు సీతక్కకు ఆహ్వానం ములుగు, మే 1, తెలంగాణ జ్యోతి: మే 5న ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న హనుమాన్ నగర సంకీర్తన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్కను హనుమాన్ భక్తమండలి....
గొత్తికోయగూడెంలో మెడికల్ క్యాంప్ : గర్భిణీలకు ప్రత్యేక సేవలు
గొత్తికోయగూడెంలో మెడికల్ క్యాంప్ : గర్భిణీలకు ప్రత్యేక సేవలు ఏటూరునాగారం, మే1, తెలంగాణ జ్యోతి: ఏటూరు నాగారం మండలం లోని కొండాయి గ్రామపంచాయతీ పరిధి మల్యాల గ్రామంలో శుక్రవారం కొండాయి వైద్యాధికారి డాక్టర్ హెచ్....
పదవీ విరమణ ఉద్యోగికి ఘన వీడ్కోలు
పదవీ విరమణ ఉద్యోగికి ఘన వీడ్కోలు ములుగు, ఏప్రిల్ 30, తెలంగాణ జ్యోతి: ములుగు 5వ బెటాలియన్లో మినిస్ట్రియల్ స్టాఫ్గా పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ బిక్సపతికి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం....
గుర్రెవులలో సహకార కొనుగోలు కేంద్రం ప్రారంభం
గుర్రెవులలో సహకార కొనుగోలు కేంద్రం ప్రారంభం ములుగు, ఏప్రిల్ 30, తెలంగాణ జ్యోతి: రైతులకు మద్దతుగా గుర్రెవుల గ్రామంలో పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని సర్పంచులు జాడి రాంబాబు, సౌజన్యలు....
ఆధార్ అప్డేట్ ఛార్జీల్లో మార్పులు
ఆధార్ అప్డేట్ ఛార్జీల్లో మార్పులు హైదరాబాద్, ఏప్రిల్ 30, తెలంగాణ జ్యోతి: ఆధార్ అప్డేట్ సేవలపై UIDAI కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ నమోదు పూర్తిగా ఉచితంగా కొనసాగుతుండగా,బయోమెట్రిక్ మార్పులకు రూ.125....
టియూడబ్ల్యూజే (ఐజేయూ) యూనియన్ బలోపేతానికి కృషి చేయాలి
టియూడబ్ల్యూజే (ఐజేయూ) యూనియన్ బలోపేతానికి కృషి చేయాలి మే 15న ములుగులో ఐజేయూ మహాసభను విజయవంతం చేయాలని పిలుపు ములుగు, ఏప్రిల్ 30, తెలంగాణ జ్యోతి: టియూడబ్ల్యూజే (ఐజేయూ) యూనియన్ బలోపేతానికి సభ్యులు కృషి....
ఎల్ఆర్ఎస్ ఛార్జీలపై 25% రాయితీ : మే 1 నుంచి అమలు
ఎల్ఆర్ఎస్ ఛార్జీలపై 25% రాయితీ : మే 1 నుంచి అమలు హైదరాబాద్,ఏప్రిల్29, తెలంగాణజ్యోతి: ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ఛార్జీలలో 25....
మే డేకు ఉపాధి కూలీలకు సెలవు ఇవ్వాలి
మే డేకు ఉపాధి కూలీలకు సెలవు ఇవ్వాలి పెండింగ్ బిల్లులు చెల్లించాలి: సీపీఎం వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే....






