తాజా వార్తలు
ఎల్ఆర్ఎస్ ఛార్జీలపై 25% రాయితీ : మే 1 నుంచి అమలు
ఎల్ఆర్ఎస్ ఛార్జీలపై 25% రాయితీ : మే 1 నుంచి అమలు హైదరాబాద్,ఏప్రిల్29, తెలంగాణజ్యోతి: ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ఛార్జీలలో 25....
మే డేకు ఉపాధి కూలీలకు సెలవు ఇవ్వాలి
మే డేకు ఉపాధి కూలీలకు సెలవు ఇవ్వాలి పెండింగ్ బిల్లులు చెల్లించాలి: సీపీఎం వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే....
మిషన్ భగీరథ పైప్లైన్పై రోడ్డు నిర్మాణం
మిషన్ భగీరథ పైప్లైన్పై రోడ్డు నిర్మాణం అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు ములుగు, ఏప్రిల్29, తెలంగాణజ్యోతి:ములుగు మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ పైప్లైన్పై నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ చర్యలపై 9వ వార్డ్....
వెంకటాపురంలో టెన్త్ ఫలితాల్లో టాపర్స్ మెరుపు
వెంకటాపురంలో టెన్త్ ఫలితాల్లో టాపర్స్ మెరుపు అన్ని పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురంమండలంలో విడుదలైన 10వతరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.....
నాంచారమ్మ జాతరకు అధికారులకు ఆహ్వానం
నాంచారమ్మ జాతరకు అధికారులకు ఆహ్వానం వెంకటాపూర్, ఏప్రిల్29, తెలంగాణజ్యోతి:మే 1 నుంచి ప్రారంభమయ్యే నాంచారమ్మ జాతరకు రావాలని మండలాధికారులను తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం నాయకులు బుధవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర....
ములుగులో టెన్త్ 589 మార్కులతో టాప్
ములుగులో టెన్త్ 589 మార్కులతో టాప్ ఏటూరునాగారం విద్యార్థి కృష్ణ అద్భుత ప్రతిభ ములుగు, ఏప్రిల్ 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాలో విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఏటూరునాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల....
రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు సేంద్రియ పద్ధతులతో మెరుగైన దిగుబడులు సాధించాలి వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక....
గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచ్లు చురుగ్గా పాల్గొనాలి
గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచ్లు చురుగ్గా పాల్గొనాలి వెంకటాపురం (నూగూరు), ఏప్రిల్ 28, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉప సర్పంచ్ల మండల స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఉప సర్పంచ్ల....
జర్నలిస్టు సంఘాల పేరుతో దందా చేస్తే సహించం
జర్నలిస్టు సంఘాల పేరుతో దందా చేస్తే సహించం TUWJ-IJU ములుగు జిల్లా అధ్యక్షుడు ఎండి. షఫీ అహ్మద్ ములుగు, ఏప్రిల్ 28, తెలంగాణ జ్యోతి: జర్నలిస్టు సంఘాల పేరుతో దందా చేస్తే సహించమని, వసూళ్లకు....
వెంకటాపురంలో పెట్రోల్ బంకులపై యుద్ధమేఘాలు
వెంకటాపురంలో పెట్రోల్ బంకులపై యుద్ధమేఘాలు మూడు రోజులుగా ఇంధనం నిల్, వాహనదారుల ఆవేదన వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 27, తెలంగాణ జ్యోతి: గల్ఫ్ యుద్ధ మేఘాల ప్రభావం ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంపై....






