తాజా వార్తలు

మలేరియా నిర్మూలనపై అవగాహన ర్యాలీ

April 25, 2026

మలేరియా నిర్మూలనపై అవగాహన ర్యాలీ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహణ వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 25, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా....

99 రోజుల పనులు… కాగితాలకే పరిమితం..?

April 25, 2026

99 రోజుల పనులు… కాగితాలకే పరిమితం..? అమలుపై అనుమానాలు.. స్థలంలో మార్పు లేదంటున్న ప్రజలు కన్నాయిగూడెం, ఏప్రిల్24, తెలంగాణజ్యోతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై కన్నాయిగూడెం మండలంలో అనుమానాలు....

చర్చలు సఫలం.. శనివారం రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు

April 24, 2026

చర్చలు సఫలం.. శనివారం రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు హైదరాబాద్, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు....

వెంకటాపురంలో వాహనాల విస్తృత తనిఖీలు

April 24, 2026

వెంకటాపురంలో వాహనాల విస్తృత తనిఖీలు రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన వెంకటాపురం, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహనాల....

వాసవి మాత జయంతి రాష్ట్ర పండుగగా గుర్తింపు

April 24, 2026

వాసవి మాత జయంతి రాష్ట్ర పండుగగా గుర్తింపు హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్యులు వెంకటాపురం, ఏప్రిల్24, తెలంగాణ జ్యోతి: ఆర్యవైశ్యుల కులదేవత  వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ తెలంగాణ....

విద్యుత్ షాక్‌తో 2 పాడిగేదెలు మృతి : పరిహారం కోరుతున్న రైతులు

April 24, 2026

విద్యుత్ షాక్‌తో 2 పాడిగేదెలు మృతి : పరిహారం కోరుతున్న రైతులు ఏటూరునాగారం, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి:  మండలంలోని షాపిల్లి గ్రామపంచాయతీలో పంట పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడడంతో రెండు పాడిగేదెలు మృతి....

పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలి

April 24, 2026

పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలి అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని సిపిఎం ఆందోళన ఏటూరునాగారం, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా....

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. చర్చలు సఫలం..!

April 24, 2026

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. చర్చలు సఫలం..! కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం హైదరాబాద్, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చలు సఫలమయ్యాయి.....

ఎస్పీ సమక్షంలో మావోయిస్టు సభ్యురాలి లొంగుబాటు

April 24, 2026

ఎస్పీ సమక్షంలో మావోయిస్టు సభ్యురాలి లొంగుబాటు తక్షణ సహాయం కింద రూ.25వేలు అందజేత ములుగు, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐపీఎస్ సమక్షంలో నిషేధిత CPI....

క్రిందపడిన కేబుల్ లైన్‌తో ప్రమాద భయం

April 24, 2026

క్రిందపడిన కేబుల్ లైన్‌తో ప్రమాద భయం కన్నాయిగూడెం, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం నుంచి కన్నాయిగూడెం వరకు వెళ్లే డిష్ కేబుల్ లైన్ గత రెండు రోజులుగా కరెంటు పోల్స్‌పై నుంచి క్రిందపడిపోయి....

error: Content is protected !!