Telangana Jyothi

టూ వీలర్ ఢీకొని బాలికకు గాయాలు

On: April 23, 2026

టూ వీలర్ ఢీకొని బాలికకు గాయాలు కన్నాయిగూడెం, ఏప్రిల్ 23,తెలంగాణజ్యోతి:కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన....

ఏటూరునాగారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి

On: April 23, 2026

ఏటూరునాగారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి ఏటూరునాగారం, ఏప్రిల్ 23, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం మండల యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి (ఠాగూర్) ను నియమించారు. రాష్ట్ర మంత్రి సీతక్క....

భోదాపురం శివారులో క్షుద్ర పూజలు.. గ్రామస్తుల్లో భయం

On: April 22, 2026

భోదాపురం శివారులో క్షుద్ర పూజలు.. గ్రామస్తుల్లో భయం… రోడ్డు పక్కన పూజల ఆనవాళ్లు.. గుప్తనిధుల అనుమానం వెంకటాపురం నూగూరు ఏప్రిల్ 22 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురం గ్రామ శివారులో....

ఎడతెరిపిన భారీ వర్షం.. రైతన్నల ఆందోళన…

On: April 22, 2026

ఎడతెరిపిన భారీ వర్షం.. రైతన్నల ఆందోళన… సుడిగాలులతో పంటలకు తీవ్ర నష్టం వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 22 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో బుధవారం సాయంత్రం ప్రచండ వేగంతో వీచిన....

కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు యూ-టర్న్ పరిష్కారం

On: April 22, 2026

కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు యూ-టర్న్ పరిష్కారం రాంగ్ రూట్, రద్దీ సమస్యల నివారణకు చర్యలు సంయుక్తంగా అధికారుల నిర్ణయం ములుగు, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంతంలో....

ఇండియా బ్లాక్ ఎంపీలకు అభినందనలు

On: April 22, 2026

ఇండియా బ్లాక్ ఎంపీలకు అభినందనలు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించినందుకు ప్రశంసలు  జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ధనపనేని వెంకటేశ్వర్లు వెంకటాపురం, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన....

భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి

On: April 22, 2026

భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి  పోరాటమే మార్గం..యువతకు ఉద్యమ పిలుపు.. వెంకటాపురం, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం పోరాటంతోనే సాధ్యమని....

రక్తదానం ప్రాణదానంతో సమానం : కొప్పుల మురళి

On: April 22, 2026

రక్తదానం ప్రాణదానంతో సమానం : కొప్పుల మురళి దివంగత మిత్రుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం 21 మంది దాతల సేవాభావం వెంకటాపురం, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: రక్తదానం ప్రాణదానంతో సమానమని మదర్ థెరిస్సా....

పంచాయతీ నిధుల దుర్వినియోగం.. 31వేల డ్రాపై సందేహం..?

On: April 22, 2026

పంచాయతీ నిధుల దుర్వినియోగం.. 31వేల డ్రాపై సందేహం..? కన్నాయిగూడెం,ఏప్రిల్22,తెలంగాణజ్యోతి: కన్నాయిగూడెం మండలం  గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవు తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎటువంటి పనులు చేయకుండానే రూ.31వేలు....

వెంకటాపురంలో విస్తృత వాహన తనిఖీలు

On: April 21, 2026

వెంకటాపురంలో విస్తృత వాహన తనిఖీలు భద్రతపై పోలీసుల అవగాహన వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: వెంకటాపురం లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రయాణ భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు.....

PreviousNext
error: Content is protected !!