Telangana Jyothi

చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభం…

On: April 21, 2026

చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభం… హైదరాబాద్, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై ప్రభావం పడే....

మిషన్ భగీరథ పైపు లీకేజి.. తాగునీరు రోడ్డుపై వృథా…

On: April 21, 2026

మిషన్ భగీరథ పైపు లీకేజి.. తాగునీరు రోడ్డుపై వృథా… కన్నాయిగూడెం, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: కన్నాయిగూడెం మండలంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజి సమస్య ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. మండల....

30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన దామోదర్

On: April 21, 2026

30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన దామోదర్ స్వగ్రామంలో ఆత్మీయ స్వాగతం ములుగు, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కరావ్ అలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత....

గోదావరి మడుగులో మత్స్యకారుడు మృతి

On: April 21, 2026

గోదావరి మడుగులో మత్స్యకారుడు మృతి లోతులోకి వెళ్లి మునిగిన వ్యక్తి వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నది....

ప్రేమను అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

On: April 21, 2026

ప్రేమను అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం  ప్రియుడి మృతి, ప్రియురాలు విషమ స్థితి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కుటుంబాల నిరాకరణ భయంతో అడవిలో విషం సేవనం ఏటూరునాగారం, ఏప్రిల్ 21, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం....

గోదావరి లంకలో అక్రమ ఇసుక తవ్వకాలు అడ్డుకట్ట

On: April 20, 2026

గోదావరి లంకలో అక్రమ ఇసుక తవ్వకాలు అడ్డుకట్ట రెండు జెసిబిలు, ట్రాక్టర్ సీజ్ వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 20, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా అంకన్నగూడెం ట్రైబల్ ల్యాండ్ ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో....

ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సలుపాల శ్రీనివాస్

On: April 20, 2026

ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సలుపాల శ్రీనివాస్ ములుగు, ఏప్రిల్20,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా ఫ్లెక్సీ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సలుపాలశ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఎండి అలీ, సర్వేష్....

ఆదివాసుల భూ సమస్యలు పరిష్కరించాలి

On: April 20, 2026

ఆదివాసుల భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాదర్బార్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేత వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 20, తెలంగాణ జ్యోతి: ఏజెన్సీ ప్రాంతంలో ఏండ్ల తరబడి సాగు చేస్తున్న ఆదివాసులకు భూములపై హక్కులు కల్పించి వారి....

పాఠశాలలు, వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

On: April 20, 2026

పాఠశాలలు, వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి గిరివాణి, ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్,ఐటీడీఏ ఇన్‌చార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర ఏటూరునాగారం, ఏప్రిల్....

పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన

On: April 20, 2026

పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన వెంకటాపురం, ఏప్రిల్20, తెలంగాణజ్యోతి:ములుగుజిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని విజన్ స్కూల్ విద్యార్థులు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. సామాజిక అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సందర్శనలో....

PreviousNext
error: Content is protected !!