తాజా వార్తలు
రాష్ట్ర బాధ్యతలతో పూర్ణచంద్రరావుకు మరింత ప్రాధాన్యం
రాష్ట్ర బాధ్యతలతో పూర్ణచంద్రరావుకు మరింత ప్రాధాన్యం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు వెంకటాపురం, మార్చి 16, తెలంగాణ జ్యోతి: రాష్ట్ర బాధ్యతలతో పూర్ణచంద్రరావుకు మరింత ప్రాధాన్యం లభించినట్లయింది. ములుగు జిల్లా వెంకటాపురం....
భూపాలపల్లి సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ దిశానిర్దేశం కాటారం, ఏప్రిల్ 16 , తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లాలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ....
చెల్లిని ప్రేమించిన యువకుడి తండ్రిని కిడ్నాప్ చేసిన అన్న
చెల్లిని ప్రేమించిన యువకుడి తండ్రిని కిడ్నాప్ చేసిన అన్న విచారణ చేసి అరెస్ట్ చేసిన పోలీసులు ములుగు, ఏప్రిల్16, తెలంగాణ జ్యోతి : తనచెల్లిని ప్రేమించిండనే కక్షతో యువకుడి తండ్రిని కిడ్నాప్ చేయగా విషయం....
సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలి: డిఆర్డిఓ చంద్రశేఖర్
సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలి: డిఆర్డిఓ చంద్రశేఖర్ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికకు ప్రాధాన్యం ఫీల్డ్ అసిస్టెంట్లకు సన్మానం వెంకటాపూర్, ఏప్రిల్ 16, తెలంగాణ జ్యోతి: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల....
వేసవిలో జరిగే అగ్నిప్రమాదాలపట్ల అవగాహన పెంచుకోవాలి
వేసవిలో జరిగే అగ్నిప్రమాదాలపట్ల అవగాహన పెంచుకోవాలి ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి ములుగు, ఏప్రిల్ 16, తెలంగాణ జ్యోతి : వేసవికాలంలో జరిగే అగ్ని ప్రమాదాలపట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని, విద్యుత్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల....
నాంచారమ్మ ఆలయంలో క్షుద్ర పూజల కలకలం..?
నాంచారమ్మ ఆలయంలో క్షుద్ర పూజల కలకలం..? ఏఐ యుగంలోనూ మూఢనమ్మకాలు అవగాహన కల్పించడంలో విఫలమైన అధికారులు వెంకటాపూర్, ఏప్రిల్ 16, తెలంగాణ జ్యోతి: వెంకటాపూర్ మండలం లోని రామానుజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎరుకల నాంచారమ్మ....
పురుగుమందు నీరు తాగి గేదె మృతి
పురుగుమందు నీరు తాగి గేదె మృతి రైతుల నిర్లక్ష్యంపై ఆందోళన వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 16 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం గోదావరి లంకలో పురుగు మందు కలిసిన నీరు....
గడ్డివాము దగ్ధం.. రైతుకు తీవ్ర నష్టం..
గడ్డివాము దగ్ధం.. రైతుకు తీవ్ర నష్టం.. ములుగు, ఏప్రిల్ 15, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి గడ్డివాము దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. వీవర్స్ కాలనీకి చెందిన బైకాని కుమారస్వామి....
వాజేడులో హిందూ ధర్మ సమ్మేళన సభకు భారీ స్పందన
వాజేడులో హిందూ ధర్మ సమ్మేళన సభకు భారీ స్పందన కాషాయ కండువాలతో తరలివచ్చిన జనం ఆర్ఎస్ఎస్ నేత కాచం రమేష్ ప్రసంగానికి విశేష ఆదరణ వాజేడు, ఏప్రిల్ 15 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా....
హిందూ సమ్మేళనం సక్సెస్ చేయాలి
హిందూ సమ్మేళనం సక్సెస్ చేయాలి ఉత్సవ సమితి అధ్యక్షుడు కుమార్ ములుగులో భారీ బైక్ ర్యాలీ ములుగు, ఏప్రిల్ 15, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించనున్న హిందూ....






