తాజా వార్తలు
వాజేడులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
వాజేడులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు వాజేడు, ఏప్రిల్ 14 తెలంగాణ జ్యోతి: బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ గణపురం (మొట్లగూడెం) గ్రామంలో మంగళవారం ఘనంగా....
హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి: సీఐ రమేష్
హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి: సీఐ రమేష్ వెంకటాపురం, ఏప్రిల్ 14, తెలంగాణ జ్యోతి: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని వెంకటాపురం సీఐ....
వెంకటాపురం–వాజేడు మండలాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి
వెంకటాపురం–వాజేడు మండలాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వెంకటాపురం,ఏప్రిల్14,తెలంగాణజ్యోతి:ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామాల వారీగా ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు,....
మనుగడ ఉండదనే రాజ్యాంగం గురించి చెప్తలేరు
మనుగడ ఉండదనే రాజ్యాంగం గురించి చెప్తలేరు – సమాజాన్ని వాడుకుని కోట్లు సంపాదిస్తున్న దుద్దిళ్ల కుటుంబం – ఓటు వినియోగంలో విఫలం కావడంతో ఒక్క కుటుంబం రాజ్యమేలుతాంది – మహనీయుల స్పూర్తితోనే ఆనాడు తెలంగాణ....
భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా
భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా గండ్ర సత్యనారాయణ రావు కాటారం, ఏప్రిల్ 14 తెలంగాణ జ్యోతి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్పూర్తిగా భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే....
హనుమాన్ జెండాలతో భారీ బైక్ ర్యాలీకి పిలుపు
హనుమాన్ జెండాలతో భారీ బైక్ ర్యాలీకి పిలుపు ములుగు,ఏప్రిల్14, తెలంగాణజ్యోతి:హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మద్దతుగా 500 ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ములుగులో హనుమాన్ జెండాలతో ఏప్రిల్ 15....
సాకలి వాగుపై వంతెన నిర్మాణం కోరుతూ వినతి
సాకలి వాగుపై వంతెన నిర్మాణం కోరుతూ వినతి వాజేడు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వాజేడు మండలంలోని కోయ వీరాపురం గ్రామ ప్రజలు తమ....
ప్రతి హిందువు ఆత్మీయ బంధువుగా తరలి రండి
ప్రతి హిందువు ఆత్మీయ బంధువుగా తరలి రండి కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ పిలుపు ములుగు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ఈనెల 18వ తేదీ శనివారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ....
బోధాపురం పాఠశాల సమస్యలపై రోడ్డుపై చిన్నారుల ధర్నా
బోధాపురం పాఠశాల సమస్యలపై రోడ్డుపై చిన్నారుల ధర్నా వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం గ్రామంలోని ఒంటిపూట బడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల....
వచ్చే సోమవారంలోగా దుకాణాలు ఖాళీ చేయాలి
వచ్చే సోమవారంలోగా దుకాణాలు ఖాళీ చేయాలి వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం పట్టణంలో రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను వచ్చే సోమవారం ఉదయం లోపు....






