తాజా వార్తలు
పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష – తీర్పు వెలువరించిన జిల్లా జడ్జి సూర్యచంద్రకళ ములుగు, డిసెంబర్12, తెలంగాణజ్యోతి : పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ములుగు జిల్లా....
కొత్తూరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అద్భుత కట్టడం
కొత్తూరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అద్భుత కట్టడం – ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీహెచ్.సువర్ణ – డీఎఫ్వో తో కలిసి దేవునిగుట్టపై ట్రెక్కింగ్ అనుకూలతల పరిశీలన – అటవీ సంరక్షణపై పలు....
జవహర్ నవోదయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జవహర్ నవోదయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి వెంకటాపురం నూగూరు డిసెంబర్ 12 తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం (13వ తేదీ) జరగనున్న....
భూపాలపల్లి జిల్లాలో 2వ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి జిల్లాలో 2వ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం, డిసెంబర్ 12 (తెలంగాణ జ్యోతి): జిల్లాలో 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు....
ఆదర్శ హైస్కూల్కు అరుదైన గౌరవం
ఆదర్శ హైస్కూల్కు అరుదైన గౌరవం – తెలంగాణ టాప్–20 స్టేట్ బోర్డ్ స్కూల్స్ లో స్థానం – అవార్డు అందుకున్న కరస్పాండెంట్ కార్తీక్ రావు కాటారం, డిసెంబర్ 12 (తెలంగాణ జ్యోతి): కాటారం మండల....
మేడారం జాతర పనులు నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలి
మేడారం జాతర పనులు నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలి — మాస్టర్ ప్లాన్ ప్రకారం వేగంగా పూర్తిచేయాలని మంత్రుల ఆదేశం ములుగుప్రతినిధి, డిసెంబర్12,తెలంగాణజ్యోతి:ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మేళా అయిన మేడారం మహా జాతరకు....
చిన్నబోయినపల్లి ఉపసర్పంచ్, సర్పంచ్ పదవులు బీఆర్ఎస్ కైవసం
చిన్నబోయినపల్లి ఉపసర్పంచ్, సర్పంచ్ పదవులు బీఆర్ఎస్ కైవసం ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు బీఆర్ఎస్ కైవసం అయ్యాయి. గురువారం వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి....
తాడ్వాయిలో బీఆర్ఎస్ నేత రమణయ్యపై దాడి
తాడ్వాయిలో బీఆర్ఎస్ నేత రమణయ్యపై దాడి తాడ్వాయి, డిసెంబర్ 12 (తెలంగాణ జ్యోతి): తాడ్వాయి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆత్మ కమిటీ ఛైర్మన్ దుర్గం రమణయ్యపై గురువారం రాత్రి పలువురు గుర్తు తెలియని....
ఓటు విలువపై అవగాహన ర్యాలీతో విద్యార్థుల సందేశం
ఓటు విలువపై అవగాహన ర్యాలీతో విద్యార్థుల సందేశం అన్నలారా.. అక్కలారా.. ఓటును అమ్ముకోవద్దు ములుగు, డిసెంబర్12, తెలంగాణ జ్యోతి : ప్రజాస్వామ్య బలపరచడం లో ప్రతి ఓటు కీలకమనే సందేశాన్ని సమాజానికి చేరవేయాలనే లక్ష్యంతో....
రెచ్చగొట్టే పోస్ట్లు పెడితే కఠిన చర్యలు : ఎస్సై వెంకటేష్
రెచ్చగొట్టే పోస్ట్లు పెడితే కఠిన చర్యలు : ఎస్సై వెంకటేష్ కన్నాయిగూడెం, డిసెంబర్ 12 (తెలంగాణ జ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, అభ్యంతరకర పోస్టులు పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ....




