తాజా వార్తలు

మంథని ప్రజలను అవమాన పరుస్తున్న పుట్ట మధు వైఖరి మార్చుకోవాలి

April 15, 2026

మంథని ప్రజలను అవమాన పరుస్తున్న పుట్ట మధు వైఖరి మార్చుకోవాలి కాటారం, ఏప్రిల్ 15 తెలంగాణ జ్యోతి: మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరుస్తూ మాట్లాడుతున్న పుట్ట మధు తన వైఖరిని మార్చుకోవాలని జయశంకర్....

గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు హెచ్‌పీవీ టీకాలు

April 15, 2026

గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వెంకటాపురం,ఏప్రిల్15,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సెక్టార్-1 రంగరాజపురం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం హెచ్‌పీవీ....

ఎంబిబిఎస్ విద్యార్థినికి రూ.1.5 లక్షల సాయం

April 15, 2026

ఎంబిబిఎస్ విద్యార్థినికి రూ.1.5 లక్షల సాయం బిఆర్ఎస్ చొరవతో గిరిజన విద్యార్థినికి సకాలంలో ఆర్థిక తోడ్పాటు వాజేడు, ఏప్రిల్15, తెలంగాణజ్యోతి : ఆర్థిక ఇబ్బందులతో ఎంబిబిఎస్ చదువు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న ములుగు....

హనుమాన్ మాల విద్యార్థి స్కూల్ ఎంట్రీకి నిరాకరణ

April 15, 2026

హనుమాన్ మాల విద్యార్థి స్కూల్ ఎంట్రీకి నిరాకరణ భూపాలపల్లి, ఏప్రిల్ 15, తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఉన్నత పాఠశాలలో హనుమాన్ మాల ధరించిన ఏడో తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి....

వాజేడులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

April 14, 2026

వాజేడులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు వాజేడు, ఏప్రిల్ 14 తెలంగాణ జ్యోతి: బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ గణపురం (మొట్లగూడెం) గ్రామంలో మంగళవారం ఘనంగా....

హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి: సీఐ రమేష్

April 14, 2026

హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి: సీఐ రమేష్ వెంకటాపురం, ఏప్రిల్ 14, తెలంగాణ జ్యోతి: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని వెంకటాపురం సీఐ....

వెంకటాపురం–వాజేడు మండలాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి

April 14, 2026

వెంకటాపురం–వాజేడు మండలాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వెంకటాపురం,ఏప్రిల్14,తెలంగాణజ్యోతి:ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామాల వారీగా ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు,....

మనుగడ ఉండదనే రాజ్యాంగం గురించి చెప్తలేరు

April 14, 2026

మనుగడ ఉండదనే రాజ్యాంగం గురించి చెప్తలేరు – సమాజాన్ని వాడుకుని కోట్లు సంపాదిస్తున్న దుద్దిళ్ల కుటుంబం – ఓటు వినియోగంలో విఫలం కావడంతో ఒక్క కుటుంబం రాజ్యమేలుతాంది – మహనీయుల స్పూర్తితోనే ఆనాడు తెలంగాణ....

భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా

April 14, 2026

భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా గండ్ర సత్యనారాయణ రావు కాటారం, ఏప్రిల్ 14 తెలంగాణ జ్యోతి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్పూర్తిగా భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే....

హనుమాన్ జెండాలతో భారీ బైక్ ర్యాలీకి పిలుపు

April 14, 2026

హనుమాన్ జెండాలతో భారీ బైక్ ర్యాలీకి పిలుపు ములుగు,ఏప్రిల్14, తెలంగాణజ్యోతి:హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మద్దతుగా 500 ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ములుగులో హనుమాన్ జెండాలతో ఏప్రిల్ 15....

PreviousNext
error: Content is protected !!