తాజా వార్తలు
మంథని ప్రజలను అవమాన పరుస్తున్న పుట్ట మధు వైఖరి మార్చుకోవాలి
మంథని ప్రజలను అవమాన పరుస్తున్న పుట్ట మధు వైఖరి మార్చుకోవాలి కాటారం, ఏప్రిల్ 15 తెలంగాణ జ్యోతి: మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరుస్తూ మాట్లాడుతున్న పుట్ట మధు తన వైఖరిని మార్చుకోవాలని జయశంకర్....
గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు హెచ్పీవీ టీకాలు
గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు హెచ్పీవీ టీకాలు వెంకటాపురం,ఏప్రిల్15,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సెక్టార్-1 రంగరాజపురం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం హెచ్పీవీ....
ఎంబిబిఎస్ విద్యార్థినికి రూ.1.5 లక్షల సాయం
ఎంబిబిఎస్ విద్యార్థినికి రూ.1.5 లక్షల సాయం బిఆర్ఎస్ చొరవతో గిరిజన విద్యార్థినికి సకాలంలో ఆర్థిక తోడ్పాటు వాజేడు, ఏప్రిల్15, తెలంగాణజ్యోతి : ఆర్థిక ఇబ్బందులతో ఎంబిబిఎస్ చదువు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న ములుగు....
హనుమాన్ మాల విద్యార్థి స్కూల్ ఎంట్రీకి నిరాకరణ
హనుమాన్ మాల విద్యార్థి స్కూల్ ఎంట్రీకి నిరాకరణ భూపాలపల్లి, ఏప్రిల్ 15, తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఉన్నత పాఠశాలలో హనుమాన్ మాల ధరించిన ఏడో తరగతి విద్యార్థి ఓంకార్ను పాఠశాలలోకి....
వాజేడులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
వాజేడులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు వాజేడు, ఏప్రిల్ 14 తెలంగాణ జ్యోతి: బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ గణపురం (మొట్లగూడెం) గ్రామంలో మంగళవారం ఘనంగా....
హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి: సీఐ రమేష్
హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి: సీఐ రమేష్ వెంకటాపురం, ఏప్రిల్ 14, తెలంగాణ జ్యోతి: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని వెంకటాపురం సీఐ....
వెంకటాపురం–వాజేడు మండలాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి
వెంకటాపురం–వాజేడు మండలాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వెంకటాపురం,ఏప్రిల్14,తెలంగాణజ్యోతి:ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామాల వారీగా ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు,....
మనుగడ ఉండదనే రాజ్యాంగం గురించి చెప్తలేరు
మనుగడ ఉండదనే రాజ్యాంగం గురించి చెప్తలేరు – సమాజాన్ని వాడుకుని కోట్లు సంపాదిస్తున్న దుద్దిళ్ల కుటుంబం – ఓటు వినియోగంలో విఫలం కావడంతో ఒక్క కుటుంబం రాజ్యమేలుతాంది – మహనీయుల స్పూర్తితోనే ఆనాడు తెలంగాణ....
భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా
భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా గండ్ర సత్యనారాయణ రావు కాటారం, ఏప్రిల్ 14 తెలంగాణ జ్యోతి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్పూర్తిగా భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే....
హనుమాన్ జెండాలతో భారీ బైక్ ర్యాలీకి పిలుపు
హనుమాన్ జెండాలతో భారీ బైక్ ర్యాలీకి పిలుపు ములుగు,ఏప్రిల్14, తెలంగాణజ్యోతి:హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మద్దతుగా 500 ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ములుగులో హనుమాన్ జెండాలతో ఏప్రిల్ 15....






