తాజా వార్తలు
సాకలి వాగుపై వంతెన నిర్మాణం కోరుతూ వినతి
సాకలి వాగుపై వంతెన నిర్మాణం కోరుతూ వినతి వాజేడు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వాజేడు మండలంలోని కోయ వీరాపురం గ్రామ ప్రజలు తమ....
ప్రతి హిందువు ఆత్మీయ బంధువుగా తరలి రండి
ప్రతి హిందువు ఆత్మీయ బంధువుగా తరలి రండి కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ పిలుపు ములుగు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ఈనెల 18వ తేదీ శనివారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ....
బోధాపురం పాఠశాల సమస్యలపై రోడ్డుపై చిన్నారుల ధర్నా
బోధాపురం పాఠశాల సమస్యలపై రోడ్డుపై చిన్నారుల ధర్నా వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం గ్రామంలోని ఒంటిపూట బడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల....
వచ్చే సోమవారంలోగా దుకాణాలు ఖాళీ చేయాలి
వచ్చే సోమవారంలోగా దుకాణాలు ఖాళీ చేయాలి వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం పట్టణంలో రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను వచ్చే సోమవారం ఉదయం లోపు....
లక్ష్మీదేవిపేటలో గ్రామీణ గ్రంథాలయం ప్రారంభం
లక్ష్మీదేవిపేటలో గ్రామీణ గ్రంథాలయం ప్రారంభం గ్రంథాలయాలు విజ్ఞాన గనులు ములుగు, ఏప్రిల్ 12, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ....
అంబేద్కర్ జయంతి వేడుకలకు భారీగా హాజరుకావాలి
అంబేద్కర్ జయంతి వేడుకలకు భారీగా హాజరుకావాలి ప్రచార రథం ప్రారంభం – గ్రామాల వారీగా అవగాహన ఉత్సవ కమిటీ చైర్మన్ జన్ను రవి పిలుపు ములుగు, ఏప్రిల్ 12, తెలంగాణ జ్యోతి: డాక్టర్ బిఆర్....
ఆదివాసి ఎరుకల కులస్తులను గుర్తించాలి
ఆదివాసి ఎరుకల కులస్తులను గుర్తించాలి ఏటూరునాగారం మండల కమిటీ ఎన్నికలు మండల అధ్యక్షుడిగా జగన్నాథం రాంబాబు ఏటూరునాగారం, ఏప్రిల్ 12, తెలంగాణ జ్యోతి: ఆదివాసి ఎరుకల కులస్తులను అధికారికంగా గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా....
కంకలవాగులో గుర్తుతెలియని అస్తిపంజరం లభ్యం
కంకలవాగులో గుర్తుతెలియని అస్తిపంజరం లభ్యం వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 11, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివారు కంకలవాగులో గుర్తుతెలియని మానవ అస్తిపంజరం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా....
ఇష్టానుసారంగా మందుల వాడకం హానికరం
ఇష్టానుసారంగా మందుల వాడకం హానికరం డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై అవగాహన ములుగు, తెలంగాణ జ్యోతి : మానవ శరీరం నిర్వీర్యం కాకుండా ఉండాలంటే మోతాదు ప్రకారం, డాక్టర్....
వెంకటాపురం పాఠశాలల బాలికలకు హెచ్పివి టీకాలు
వెంకటాపురం పాఠశాలల బాలికలకు హెచ్పివి టీకాలు గర్భాశయ క్యాన్సర్ నివారణకు కీలకం : డాక్టర్ శివాజీ వెంకటాపురం నుగూరు, ఏప్రిల్ 11 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య....






