telangana jyothi
ప్రాణం తీసిన రెండు కుటుంబాల భూ వివాదం
ప్రాణం తీసిన రెండు కుటుంబాల భూ వివాదం కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రెండు కుటుంబాల భూ తగాదాల మధ్య జరిగిన గొడవలు ఒకరి ప్రాణం తీసాయి. కాటారం మండల కేంద్రంలోని ...
మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ సేవలు మరువరానివి
మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ సేవలు మరువరానివి – వెంకటాపురం మండల కాంగ్రెస్ సంతాపం. వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భారతదేశానికి ...
మిస్టరీగా మారిన యువకుడిపై హత్యాయత్నం సంఘటన
మిస్టరీగా మారిన యువకుడిపై హత్యాయత్నం సంఘటన – ఫారెస్ట్ టేకు ప్లాంటేషన్ లో దాడి. వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం పెరిక వీధికి చెందిన ...
మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ చేయూత
మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ చేయూత – ఆర్థిక సహాయం అందజేసి భుజం తట్టి ధైర్యం చెప్పిన బి.ఆర్ఎస్ నేత గంప రాంబాబు వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ...
వైభవంగా అయ్యప్ప స్వామి పంబ ఆరట్టు
వైభవంగా అయ్యప్ప స్వామి పంబ ఆరట్టు కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో అయ్యప్పస్వాములు పంబఆరట్టు (శోభయాత్ర)ను ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆనంద ...
పుట్టిన రోజున అనాధాశ్రమంలో అన్నదానం
పుట్టిన రోజున అనాధాశ్రమంలో అన్నదానం కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన తోడే శ్వేత వంశీకృష్ణ దంపతుల కుమారుడు శ్రీతిక్ వేదన్ష్ రెడ్డి రెండవ ...
అకాల వర్షం వల్ల నష్టంపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
అకాల వర్షం వల్ల నష్టంపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి, రైతన్న ను ఆదుకో వాలని మండల బీఆర్ఎస్ ...
చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి
చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి – బి ఆర్ ఎస్ నేత జక్కు శ్రావణ్ కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను సకాలంలో ...
పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు ఇంటిపన్ను మీద ఉన్న శ్రద్ధ విద్యుత్ పై లేకపోయే..! తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ఇంటిపన్ను మీద ఉన్న శ్రద్ధ వీధిలైట్లపై ఎందుకు లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఓ ...
ఐటీడీఏ ఏపీవో బీంరావు మృతి
ఐటీడీఏ ఏపీవో బీంరావు మృతి ఏటూరునాగారం, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ ఏపీవో బీంరావు అనారోగ్యం కారణంగా రాత్రి మృతి చెందారు. స్వగ్రామం బాంబర వాంకిడి మండలం ఆసిఫా బాద్ ...