నూతన తహశీల్దార్‌గా వేణుగోపాల్‌ బాధ్యతలు స్వీకరణ

నూతన తహశీల్దార్‌గా వేణుగోపాల్‌ బాధ్యతలు స్వీకరణ

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ ల తహశీల్దార్‌గా వేణుగోపాల్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎండి సలీం కలెక్ట రేట్ సూపరింటెండెంట్ గా ములుగు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటు లో ఉంటూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు రెవెన్యూ కార్యాల యం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment