డిటిఎఫ్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

డిటిఎఫ్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

డిటిఎఫ్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: డెమోక్రటిక్ టీచర్ ఫెడరే షన్ 2025 క్యాలెండర్ , డైరీ నీ కాటారం ఎంఈఓ శ్రీదేవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ విద్య వ్యవస్థలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయా లని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. విద్య రంగానికి 30 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజేశం, జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, సంఘం బాధ్యులు లక్ష్మణ్ నాయక్, హట్కర్ సమ్మయ్య, రాజు నాయక్, రాజయ్య, నాగరాజు, బోజ్య నాయక్, విజయలక్ష్మి, కవిత, రజిత, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment