తాజా వార్తలు
పంచాయతీ భవన నిర్మాణంపై పర్యవేక్షణ లోపం..!
పంచాయతీ భవన నిర్మాణంపై పర్యవేక్షణ లోపం..! లక్ష్మీపురం గ్రామస్థుల ఆందోళన కన్నాయిగూడెం, ఏప్రిల్6, తెలంగాణ జ్యోతి: కన్నాయిగూడెం మండలం లక్ష్మపురం గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతు న్నప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ....
వెంకటాపురం అడవుల్లో పర్యటించనున్న డీజీపీ శివధర్ రెడ్డి
వెంకటాపురం అడవుల్లో పర్యటించనున్న డీజీపీ శివధర్ రెడ్డి – ఏరియల్ సర్వే : వెంకటాపురం కాఫీడ్ గ్రౌండ్లో విస్తృత ఏర్పాట్లు వెంకటాపురం నూగూరు ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి : రాష్ట్ర డైరెక్టర్ జనరల్....
ఆహార భద్రతలో రాజీ పడొద్దు : అదనపు కలెక్టర్ మహేందర్ జి
ఆహార భద్రతలో రాజీ పడొద్దు : అదనపు కలెక్టర్ మహేందర్ జి గడువు ముగిసిన పదార్థాలు కొనవద్దు హోటళ్లపై కఠిన పర్యవేక్షణకు ఆదేశాలు ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ప్రజలు ఆహార భద్రత....
సూరవీడులో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు కోరుతూ వినతి
సూరవీడులో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు కోరుతూ వినతి అంగన్వాడీ, పాఠశాల భవనాల నిర్మాణానికి కూడా విజ్ఞప్తి వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా సూరవీడు గ్రామపంచాయతీలో హెల్త్ సబ్....
పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్కు వినతి
పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్కు వినతి ఆదివాసీ సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదు వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాలో నాలుగు ఏళ్లుగా నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను....
హిందూ సమ్మేళనం కోసం నవధాన్యాల తయారీ వేగవంతం
హిందూ సమ్మేళనం కోసం నవధాన్యాల తయారీ వేగవంతం ములుగు, ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి: ఏప్రిల్ 18న ములుగులో భారీ స్థాయిలో నిర్వహించబోయే విరాట్ హిందూ సమ్మేళనం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో....
గిరివాణి–ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
గిరివాణి–ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆదేశాలు ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: గిరివాణి, ప్రజావాణి కార్యక్రమా లకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ....
శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం
శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం 41 రోజులపాటు సేవా కార్యక్రమం ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ రహదారిలో ఉన్న శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం....
వాజేడులో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు
వాజేడులో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు వాజేడు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: వాజేడు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ....
ములుగులో ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ
ములుగులో ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ములుగు మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5 శాతం రాయితీ ప్రకటించినట్లు మున్సిపల్....






