తాజా వార్తలు

పంచాయతీ భవన నిర్మాణంపై పర్యవేక్షణ లోపం..!

April 6, 2026

పంచాయతీ భవన నిర్మాణంపై పర్యవేక్షణ లోపం..! లక్ష్మీపురం గ్రామస్థుల ఆందోళన కన్నాయిగూడెం, ఏప్రిల్6, తెలంగాణ జ్యోతి: కన్నాయిగూడెం మండలం లక్ష్మపురం గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతు న్నప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ....

వెంకటాపురం అడవుల్లో పర్యటించనున్న డీజీపీ శివధర్ రెడ్డి

April 6, 2026

వెంకటాపురం అడవుల్లో పర్యటించనున్న డీజీపీ శివధర్ రెడ్డి – ఏరియల్ సర్వే : వెంకటాపురం కాఫీడ్ గ్రౌండ్లో విస్తృత ఏర్పాట్లు వెంకటాపురం నూగూరు ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి : రాష్ట్ర డైరెక్టర్ జనరల్....

ఆహార భద్రతలో రాజీ పడొద్దు : అదనపు కలెక్టర్ మహేందర్ జి

April 6, 2026

ఆహార భద్రతలో రాజీ పడొద్దు : అదనపు కలెక్టర్ మహేందర్ జి గడువు ముగిసిన పదార్థాలు కొనవద్దు హోటళ్లపై కఠిన పర్యవేక్షణకు ఆదేశాలు ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ప్రజలు ఆహార భద్రత....

సూరవీడులో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు కోరుతూ వినతి

April 6, 2026

సూరవీడులో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు కోరుతూ వినతి అంగన్వాడీ, పాఠశాల భవనాల నిర్మాణానికి కూడా విజ్ఞప్తి వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా సూరవీడు గ్రామపంచాయతీలో హెల్త్ సబ్....

పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్‌కు వినతి

April 6, 2026

పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్‌కు వినతి ఆదివాసీ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాలో నాలుగు ఏళ్లుగా నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను....

హిందూ సమ్మేళనం కోసం నవధాన్యాల తయారీ వేగవంతం

April 6, 2026

హిందూ సమ్మేళనం కోసం నవధాన్యాల తయారీ వేగవంతం ములుగు, ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి: ఏప్రిల్ 18న ములుగులో భారీ స్థాయిలో నిర్వహించబోయే విరాట్ హిందూ సమ్మేళనం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో....

గిరివాణి–ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

April 6, 2026

గిరివాణి–ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆదేశాలు ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: గిరివాణి, ప్రజావాణి కార్యక్రమా లకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ....

శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం

April 6, 2026

శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం  41 రోజులపాటు సేవా కార్యక్రమం ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ రహదారిలో ఉన్న శ్రీ రామాలయంలో హనుమాన్ స్వాములకు అన్నదానం....

వాజేడులో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు

April 6, 2026

వాజేడులో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు వాజేడు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: వాజేడు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ....

ములుగులో ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ

April 6, 2026

ములుగులో ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ములుగు మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5 శాతం రాయితీ ప్రకటించినట్లు మున్సిపల్....

PreviousNext
error: Content is protected !!