తాజా వార్తలు
కాంటాలు ఆలస్యం… సి.పి మొక్కజొన్న రైతుల ఆందోళన…
కాంటాలు ఆలస్యం… సి.పి మొక్కజొన్న రైతుల ఆందోళన… వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 2, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం పంచాయతీలో సి.పి మొక్కజొన్న రైతులు కాంటాలు ఆలస్యం కావడంతో తీవ్ర....
పది పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవోఏ సిద్ధార్థ రెడ్డి
పది పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవోఏ సిద్ధార్థ రెడ్డి వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 02, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సిద్ధార్థ రెడ్డి గురువారం వెంకటాపురం మండల కేంద్రంలో పర్యటించి....
అంబులెన్స్లకు ఐదేళ్లుగా ఉచిత సేవలు
అంబులెన్స్లకు ఐదేళ్లుగా ఉచిత సేవలు పంచర్ షాపు నాగరాజు ఔదార్యం వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 1, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో టైర్స్ పంచర్ షాప్ నిర్వహిస్తున్న కూసం నాగరాజు....
మూడు రోజులపాటు మీసేవ సర్వీసులు బంద్
మూడు రోజులపాటు మీసేవ సర్వీసులు బంద్ – సర్వర్ అప్డేట్ తో ఈనెల 3 నుంచి 5వరకు సేవల నిలిపివేత ములుగు ప్రతినిధి, ఏప్రిల్1, తెలంగాణ జ్యోతి : జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాలు,....
బాలల కంటి ఆరోగ్యం అత్యంత ప్రధానమైనది : డాక్టర్ నరహరి
బాలల కంటి ఆరోగ్యం అత్యంత ప్రధానమైనది : డాక్టర్ నరహరి విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ ములుగు, ఏప్రిల్ 1, తెలంగాణ జ్యోతి : బాలలు కంటి ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని,....
వెంకటాపురం గ్రామపంచాయతీ వేలం వాయిదా
వెంకటాపురం గ్రామపంచాయతీ వేలం వాయిదా వెంకటాపురం నూగూరు, మార్చి 31, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీకి సంబంధించిన 2026-27 ఆర్థికసంవత్సరానికి మంగళవారం నిర్వహించిన వేలం పాటలు వాయిదా....
ఇప్పగూడెం అక్రమ ఇసుక ర్యాంపు నిలిపివేయాలి: సిపిఎం డిమాండ్
ఇప్పగూడెం అక్రమ ఇసుక ర్యాంపు నిలిపివేయాలి: సిపిఎం డిమాండ్ వెంకటాపురం నూగూరు, మార్చి 31, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పగూడెం పరిధిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక ర్యాంపును వెంటనే నిలిపివేయాలని....
గిరిజన సంతలో రోడ్ భద్రతపై వాహనదారులకు అవగాహన
గిరిజన సంతలో రోడ్ భద్రతపై వాహనదారులకు అవగాహన వెంకటాపురం, మార్చి 31, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన గిరిజన సంతకు వివిధ గ్రామాల నుండి వచ్చిన వాహనదారులకు....
అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు
అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు స్టాక్ రిజిస్టర్లు తప్పకుండా మెయింటైన్ చేయాలి : తహసీల్దార్ కన్నాయిగూడెం, తెలంగాణజ్యోతి:కన్నాయిగూడెం మండలం ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువుల డీలర్ల సమావేశంలో....
కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం
కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం టీగ్రాజేసీ సెట్ ద్వారా అడ్మిషన్లు విద్యార్థినులు వినియోగించుకోవాలి ములుగు, మార్చి 31, తెలంగాణ జ్యోతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి....






