తాజా వార్తలు
సమ్మక్క–సారలమ్మ జాతరకు ఘన ఏర్పాట్లు
సమ్మక్క–సారలమ్మ జాతరకు ఘన ఏర్పాట్లు రూ.251 కోట్లతో గుడి, జాతర పనులు జనవరి 18న మేడారంలో సీఎం బస 19న గుడి ప్రారంభం, క్యాబినెట్ సమావేశం ములుగు, జనవరి 14 (తెలంగాణ జ్యోతి): సమ్మక్క–సారలమ్మ....
వెంకటాపురం–వాజేడు మండలాల్లో మొదలైన సంక్రాంతి సందడి
వెంకటాపురం–వాజేడు మండలాల్లో మొదలైన సంక్రాంతి సందడి – పోటాపోటీగా ముగ్గుల పోటీలు – కిటికీటలాడుతున్న దుకాణాలు – పిండి వంటలతో ఇంటింటా పండుగ వాతావరణం వెంకటాపురం, జనవరి 14 (తెలంగాణ జ్యోతి): వెంకటాపురం–వాజేడు మండలాల్లో....
విద్యుత్ లబ్ధిదారులకు శుభాకాంక్షల లేఖల పంపిణీ
విద్యుత్ లబ్ధిదారులకు శుభాకాంక్షల లేఖల పంపిణీ ఏటూరునాగారం, జనవరి 13 (తెలంగాణ జ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం మరియు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న....
ప్రశాంతంగా ముగిసిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు
ప్రశాంతంగా ముగిసిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్ కాటారం, జనవరి 13,(తెలంగాణ జ్యోతి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల....
“మన ఇసుక వాహనం” యాప్ ద్వారా ఇసుక పంపిణీ
మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఇసుక పంపిణీ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం,జనవరి 13, (తెలంగాణ జ్యోతి) : భూపాలపల్లి జిల్లాలో “మన ఇసుక వాహనం” యాప్ ద్వారా....
స్పీడ్ బ్రేకర్లకు తెలుపు పెయింట్… ఎర్రగుంటపల్లి యూత్ సామాజిక సేవ
స్పీడ్ బ్రేకర్లకు తెలుపు పెయింట్ ఎర్రగుంటపల్లి యూత్ సామాజిక సేవ కాటారం, జనవరి 13, తెలంగాణ జ్యోతి : గ్రామపంచాయతీ లోని జాతీయ రహదారి లో భూపాలపల్లి – కాలేశ్వరం, మంథని వైపు వెళ్లే....
సంక్రాంతి శుభాకాంక్షలు :జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సంక్రాంతి శుభాకాంక్షలు : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం, జనవరి 13, తెలంగాణ జ్యోతి : జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగలను పురస్కరించుకుని ....
జీవంతరావుపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
జీవంతరావుపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ములుగు, జనవరి 13, తెలంగాణ జ్యోతి : సంక్రాంతి పండుగ సందర్భం గా ములుగు మున్సిపాలిటీ పరిధిలోని జీవంతరావుపల్లి గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్....
క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలి : అవగాహన కల్పించిన పోలీసులు
క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలి : అవగాహన కల్పించిన పోలీసులు వెంకటాపురం (నూగురు), జనవరి 13 (తెలంగాణ జ్యోతి): క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలనే లక్ష్యంతో ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో....
ఎంపీడీఓ ఎవరు..?
ఎంపీడీఓ ఎవరు..? సందిగ్ధంలో కన్నాయిగూడెం ప్రజలు..! కన్నాయిగూడెం, జనవరి 13 (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలో ప్రస్తుతం ఎంపీడీఓ (MPDO) ఎవరు అనే విషయంలో ప్రజలు, లబ్ధి దారులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా....




