గిరిజన సంతలో రోడ్ భద్రతపై వాహనదారులకు అవగాహన
గిరిజన సంతలో రోడ్ భద్రతపై వాహనదారులకు అవగాహన వెంకటాపురం, మార్చి 31, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన గిరిజన సంతకు వివిధ గ్రామాల నుండి వచ్చిన వాహనదారులకు....
అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు
అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు స్టాక్ రిజిస్టర్లు తప్పకుండా మెయింటైన్ చేయాలి : తహసీల్దార్ కన్నాయిగూడెం, తెలంగాణజ్యోతి:కన్నాయిగూడెం మండలం ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువుల డీలర్ల సమావేశంలో....
కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం
కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం టీగ్రాజేసీ సెట్ ద్వారా అడ్మిషన్లు విద్యార్థినులు వినియోగించుకోవాలి ములుగు, మార్చి 31, తెలంగాణ జ్యోతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి....
ఫర్టిలైజర్ డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం
ఫర్టిలైజర్ డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం స్టాక్ రికార్డులు పక్కగా ఉండాలి వెంకటాపురం నూగూరు, మార్చి 31 తెలంగాణ జ్యోతి: ఫర్టిలైజర్ డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం నిర్వహించి స్టాక్ రికార్డులు పక్కగా నిర్వహించాలని అధికారులు....
రోడ్డు భద్రతా నియమాలు పాటించండి
రోడ్డు భద్రతా నియమాలు పాటించండి క్షేమంగా ఇంటికి చేరండి : పీఎస్ఐ తిరుపతిరెడ్డి వెంకటాపురం నూగూరు, మార్చి 30, తెలంగాణ జ్యోతి: రోడ్డు ప్రయాణ భద్రతా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి....
బాల కార్మిక నిర్మూలనకు ములుగు జిల్లాలో కఠిన చర్యలు
బాల కార్మిక నిర్మూలనకు ములుగు జిల్లాలో కఠిన చర్యలు రైతులకు ముందస్తు హెచ్చరికలు నిబంధనలు అతిక్రమిస్తే జైలు, జరిమానా ములుగు, మార్చి 30, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా....
జగన్నాధపురం, చెరుకూరు పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎస్ సర్వే
జగన్నాధపురం, చెరుకూరు పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎస్ సర్వే వెంకటాపురం నూగూరు, మార్చి 30, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాధపురం యూపీఎస్, చెరుకూరు ఎంఫిపీఎస్ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫౌండేషన్ లెర్నింగ్....
మున్నూరుకాపు సంఘం ములుగు కమిటీ ఎన్నిక
మున్నూరుకాపు సంఘం ములుగు కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా పిట్టల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా పౌడాల ఓంప్రకాష్ ములుగు, మార్చి 29, తెలంగాణ జ్యోతి: శ్రీ బాలాజీ మున్నూరు కాపు పరపతి సంఘం ములుగు నూతన....
సురక్షిత ప్రయాణంపై ప్రయాణికులకు పోలీసుల అవగాహన
సురక్షిత ప్రయాణంపై ప్రయాణికులకు పోలీసుల అవగాహన ములుగు, మార్చి 29, తెలంగాణ జ్యోతి: సురక్షిత ప్రయాణం పై వాహనదారులకు ములుగు ఎస్సై ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ....
మహిళల అక్షరాస్యతకు ఎన్ఐఓఎస్ పరీక్షలు
మహిళల అక్షరాస్యతకు ఎన్ఐఓఎస్ పరీక్షలు 500 మంది మహిళలకు పరీక్షలు కేంద్రాన్ని సందర్శించిన ఉల్లాస్ కోఆర్డినేటర్ డా. కృష్ణ బాబు వెంకటాపురం నూగూరు, మార్చి 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో....






