వాజేడులో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు
వాజేడులో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు వాజేడు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: వాజేడు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ....
ములుగులో ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ
ములుగులో ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ములుగు మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5 శాతం రాయితీ ప్రకటించినట్లు మున్సిపల్....
నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన జీవనం
నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన జీవనం ములుగులో ఈట్ రైట్ వాక్ ను ప్రారంభించిన కలెక్టర్ ములుగు ప్రతినిధి, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యమవుతుందని, ప్రతి....
అంగరంగ వైభవంగా శ్రీ బీరమయ్య జాతర
అంగరంగ వైభవంగా శ్రీ బీరమయ్య జాతర వేలాదిమంది భక్తుల సందడి వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం పంచాయతీ పరిధిలో, తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో గోదావరి నది....
టీటీసీడీఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బచ్చు పూర్ణచంద్రరావు
టీటీసీడీఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బచ్చు పూర్ణచంద్రరావు జిల్లా స్థాయి సేవలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 5, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన శ్రీ....
చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలను గురుకులంగా మార్చాలి
చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలను గురుకులంగా మార్చాలి వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 5, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి వన్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురుకులంగా మార్చాలని గొండ్వానా సంక్షేమ....
పేరూరు పీహెచ్సీలో హెచ్పీవీ టీకాలు
పేరూరు పీహెచ్సీలో హెచ్పీవీ టీకాలు బాలికల ఆరోగ్య రక్షణకు ముందడుగు వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 4, తెలంగాణ జ్యోతి: ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా వాజేడు మండలం....
నాంచారమ్మ జాతరకు సౌకర్యాలు కల్పించాలి
నాంచారమ్మ జాతరకు సౌకర్యాలు కల్పించాలి ములుగు, ఏప్రిల్ 4, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో మే 1 నుంచి జరగబోయే నాంచారమ్మ జాతరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని....
వెంకటాపురంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ
వెంకటాపురంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 4, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జీసస్ సర్వెంట్ పాస్టర్స్ ఫెలోషిప్....
ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ : డా. కె. నారాయణ
ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ : డా. కె. నారాయణ ములుగు, ఏప్రిల్ 3, తెలంగాణ జ్యోతి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇంటింటా సీపీఐ’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీపీఐ....






