Telangana Jyothi

శ్రీరామనవమికి ముమ్మర ఏర్పాట్లు

On: March 26, 2026

శ్రీరామనవమికి ముమ్మర ఏర్పాట్లు వెంకటాపురం హై స్కూల్ వద్ద మహా అన్నప్రసాద వితరణ వెంకటాపురం నూగూరు, మార్చి 26, తెలంగాణ జ్యోతి: శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మండలంలోని....

ఈనెల 28న ములుగులో జాతీయ లోక్ అదాలత్

On: March 26, 2026

ఈనెల 28న ములుగులో జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలి రాజీ ద్వారా కేసుల వేగవంత పరిష్కారం ములుగు, మార్చి 26, తెలంగాణ జ్యోతి: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల....

వెజిటబుల్ మిని కిట్ల పంపిణీతో రైతులకు అదనపు ఆదాయం

On: March 26, 2026

వెజిటబుల్ మిని కిట్ల పంపిణీతో రైతులకు అదనపు ఆదాయం ములుగు, మార్చి 26, తెలంగాణ జ్యోతి: జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వెజిటబుల్ మిని....

అసైన్డ్ భూములపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ..!

On: March 26, 2026

అసైన్డ్ భూములపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, మార్చి 26, తెలంగాణజ్యోతి: రాష్ట్రంలో అసైన్డ్ భూముల్లో దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదల సమస్యపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం....

టేకులగూడెంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

On: March 26, 2026

టేకులగూడెంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ వెంకటాపురం నూగూరు, మార్చి 26, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని టేకులగూడెం గ్రామంలో సర్పంచ్ సిహెచ్ బాలకృష్ణ....

మిల్స్ కాలనీ ఎస్సై సస్పెండ్

On: March 26, 2026

మిల్స్ కాలనీ ఎస్సై సస్పెండ్ వరంగల్, మార్చి 26, తెలంగాణ జ్యోతి : వరంగల్ జిల్లాలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. సురేష్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్....

ములుగు జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు భారీగా బదిలీ

On: March 26, 2026

ములుగు జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు భారీగా బదిలీ ములుగు, మార్చి 26 తెలంగాణ జ్యోతి :  జిల్లా పంచాయతీ విభాగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం 71 మంది పంచాయతీ....

గిరిజన విద్యార్థులకు వైద్య శిబిరం 

On: March 25, 2026

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్ బి ఎస్ కే ఏటూరునాగారం ప్రత్యేక వైద్య బృందం డాక్టర్ నరహరి నేతృత్వంలో కన్నాయిగూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఆదివాసి కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్

On: March 25, 2026

ఆదివాసి కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్ వెంకటాపురం నూగూరు, మార్చి 25, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి దుబ్బ అశోక్ అనారోగ్యంతో మృతి చెందడంతో,....

ములుగు కళకు పట్టాభిషేకం

On: March 24, 2026

ములుగు కళకు పట్టాభిషేకం స్వర్ణనంది అందుకున్న భత్తుల ఉపేందర్ ములుగు, మార్చి 24, తెలంగాణ జ్యోతి: కళా మరియు సామాజిక రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులకు ఖమ్మంలో నిర్వహించిన స్వర్ణనంది ఉగాది పురస్కారాలలో భాగంగా....

PreviousNext
error: Content is protected !!