telangana jyothi
గ్రూప్-2 పరీక్షలు వాయిదా : టీఎస్పీఎస్సీ
గ్రూప్-2 పరీక్షలు వాయిదా : టీఎస్పీఎస్సీ డెస్క్ : గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల ...
మైనింగ్ లోయలో పడిపోయిన లారీ : ఇరువురు మృతి
మైనింగ్ లోయలో పడిపోయిన లారీ : ఇరువురు మృతి ములుగు ప్రతినిధి : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అబ్బాపురం గ్రామ సమీపంలో మట్టి లోడ్ కోసం వెళుతున్న లారీ మైనింగ్ ...
ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తణిఖి
ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తణిఖి వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, డిప్యూటీ ...
తునికాకు బోనస్ డబ్బులకై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆదివాసీలు.
తునికాకు బోనస్ డబ్బులకై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆదివాసీలు. కనికరించని ప్రభుత్వం, అధికారులు వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వాజేడు, ...
నిరుపేద విద్యార్థులను చదివించడం ఆ దేవుడు ఇచ్చిన వరం.
నిరుపేద విద్యార్థులను చదివించడం ఆ దేవుడు ఇచ్చిన వరం. జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలీ మారుతి మహాదేవపూర్ తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపాలపల్లి మహాదేవపూర్ మండలంలోని చదువు మధ్యలో మానేసిన నిరుపేద 15 ...
బొమ్మనపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.
బొమ్మనపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం బొమ్మనపల్లి గ్రామంలో మంగళవారం వాజేడు ...
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ డిజిపి
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ డిజిపి మహాదేవపూర్ తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ...
ఇసుక లారీల దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.
ఇసుక లారీల దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు. ఇసుక లారీలు నిలిపివేత రాస్తారోకో పోలీసుల పేరు చెప్పి బెదిరింపులు కు పాల్ఫడు తున్న మరి కాల ఇసుక మాఫియా. వెంకటాపురం నూగూరు తెలంగాణ ...
తెలంగాణకు రేపు అమిత్ షా!!
తెలంగాణకు రేపు అమిత్ షా!! హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షా మరోసారి తెలంగాణకు రానున్నారు. రేపు 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు.ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్ ఖరారైంది. ...
అక్టోబర్ 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
అక్టోబర్ 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ డెస్క్ : రాష్ట్రంలోని ఓటర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పలు ...