టూ వీలర్ ఢీకొని బాలికకు గాయాలు

On: April 23, 2026 3:22 PM

టూ వీలర్ ఢీకొని బాలికకు గాయాలు

టూ వీలర్ ఢీకొని బాలికకు గాయాలు

కన్నాయిగూడెం, ఏప్రిల్ 23,తెలంగాణజ్యోతి:కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన టూ వీలర్ ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయి స్పృహ కోల్పోయింది. ఈ ప్రమాదంలో బాలికకు ముఖం, తలకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!