రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శుక్రవారం లక్ష్మీదేవిపేటలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్ లో  సాయినాథ్, వంశీలు గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మడే నాగేశ్వరరావు, పిడి వెంకటేష్,  లతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.