కలెక్టర్, జడ్జిలను కలిసిన ఎస్పీ కిరణ్ ఖారే 

Written by telangana jyothi

Published on:

కలెక్టర్, జడ్జిలను కలిసిన ఎస్పీ కిరణ్ ఖారే 

తెలంగాణ జ్యోతి , భూపాలపల్లి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ ఖారే శనివారం కలెక్టర్ భవేష్ మిశ్రా ని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబుని మర్యాదపూర్వకంగా కలుసుకుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now