తాజా వార్తలు

గ్యాస్ సరఫరా పారదర్శకంగా నిరంతరం కొనసాగాలి 

March 17, 2026

గ్యాస్ సరఫరా పారదర్శకంగా నిరంతరం కొనసాగాలి   రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ కాటారం, మార్చి17, (తెలంగాణ జ్యోతి): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని జిల్లా రెవెన్యూ....

ఏజెన్సీలో ఇసుక డీ-సెల్టింగ్ రద్దు చేయాలి: పూనెం ప్రతాప్

March 17, 2026

ఏజెన్సీలో ఇసుక డీ-సెల్టింగ్ రద్దు చేయాలి: పూనెం ప్రతాప్ వెంకటాపురం, మార్చి17,తెలంగాణ జ్యోతి : ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఇసుక డీ-సెల్టింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆదివాసీలను ఏకం చేసి....

సమయపాలన లేని వైద్య సిబ్బంది.. రోగుల ఇబ్బందులు..!

March 17, 2026

సమయపాలన లేని వైద్య సిబ్బంది.. రోగుల ఇబ్బందులు..! కన్నాయిగూడెం, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.....

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బడే నాగజ్యోతి సాయం

March 17, 2026

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బడే నాగజ్యోతి సాయం వెంకటాపురం నూగూరు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం మోరుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని బొల్లారం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో....

ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన మునీందర్

March 17, 2026

ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన మునీందర్ డిప్యూటేషన్‌పై నియామకం.. సిబ్బంది సత్కారం ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా దాసరి మునీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం రిజిస్ట్రార్....

రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

March 17, 2026

రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన అయ్యవారిపేటలో ఉపాధి హామీ నిధులతో పనుల ప్రారంభం వెంకటాపురం నూగూరు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట గ్రామ పంచాయతీ పరిధిలో....

ఒకే రోజు తల్లీ–కూతుళ్ల పుట్టినరోజు సంబరం

March 17, 2026

ఒకే రోజు తల్లీ–కూతుళ్ల పుట్టినరోజు సంబరం అరుదైన సంఘటనగా ఆకట్టుకున్న వేడుక భూపాలపల్లి, మార్చి17, తెలంగాణ జ్యోతి : గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో తల్లి–కూతుళ్లు ఒకే రోజున పుట్టినరోజు జరుపుకోవడం అరుదైన సంఘటనగా నిలిచింది.....

ములుగులో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం స్వాధీనం

March 16, 2026

ములుగులో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం స్వాధీనం ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలోని మార్కెట్ సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.....

వాహనదారులు క్షేమంగా గమ్యస్థానాలకు  చేరాలి

March 16, 2026

వాహనదారులు క్షేమంగా గమ్యస్థానాలకు  చేరాలి వెంకటాపురం నూగూరు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో సోమవారం సాయంత్రం వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు “సేఫ్ లైవ్–అరైవ్”....

హెచ్‌టి విద్యుత్ సర్వీసులకు సింగిల్ విండో విధానం

March 16, 2026

హెచ్‌టి విద్యుత్ సర్వీసులకు సింగిల్ విండో విధానం ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): హెచ్‌టీఈ 11 కేవీ, 33 కేవీ మరియు అంతకంటే పై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేయడానికి....

PreviousNext
error: Content is protected !!