తాజా వార్తలు
మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి
మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం , జనవరి 16, (తెలంగాణ జ్యోతి) : జిల్లాలో నిర్వహించనున్న మినీ మేడారం జాతరలకు భక్తులకు ఎలాంటి....
ఆకర్షణ పేరుతో ఏర్పాటు.. పనిచేయని రంగుల దీపాలు..
ఆకర్షణ పేరుతో ఏర్పాటు.. పనిచేయని రంగుల దీపాలు.. ములుగు, జనవరి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రి నుంచి తోపుకుంట సీసీ రోడ్డు వరకు అట్రాక్షన్ పేరుతో లక్షల రూపాయలు....
కనుమ పండుగలో కనుమరుగవుతున్న గంగిరెద్దులు
కనుమ పండుగలో కనుమరుగవుతున్న గంగిరెద్దులు ఆధునిక జీవనశైలి ప్రభావంతో ఆసక్తి తగ్గుదల కన్నాయిగూడెం, జనవరి 16 (తెలంగాణ జ్యోతి): ఒకప్పుడు కనుమ పండుగ అనగానే గంగిరెద్దుల సందడే గ్రామాలకు ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. రంగురంగుల....
దంతేవాడలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
దంతేవాడలో మావోయిస్టుల డంప్ స్వాధీనం డెస్క్ : చత్తీస్ గడ్ రాష్ట్రం, దంతేవాడ జిల్లా, బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్సిగ్బహార్ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పేలుడు పదార్థాల డంప్ను పోలీసులు స్వాధీనం....
ధర్మారం గ్రామపంచాయతీ వీధుల్లో విద్యుత్తు వెలుగులు
ధర్మారం గ్రామపంచాయతీ వీధుల్లో విద్యుత్తు వెలుగులు జి.పి. పాలక మండలికి ప్రజల అభినందనలు వెంకటాపురం (నూగూరు), జనవరి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ....
క్రికెట్ టోర్నమెంట్ విద్యార్థులకు బహుమతుల పంపిణీ
క్రికెట్ టోర్నమెంట్ విద్యార్థులకు బహుమతుల పంపిణీ కాటారం ,జనవరి 16, (తెలంగాణ జ్యోతి) : భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదనేపల్లి, ప్రతాపగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.....
మల్లూరు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు : మంత్రి సీతక్క
మల్లూరు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు : మంత్రి సీతక్క మంగపేట, జనవరి 15 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ప్రకృతి సంపదకు....
ములుగు జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి
ములుగు జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి ములుగు, జనవరి 15 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామగ్రామాన పండుగ వాతావరణం వెల్లివిరిసింది. భోగి మంటలతో పండుగ శుభారంభం కాగా, ఇళ్ల....
రామాలయంలో ఘనంగా గోదా కళ్యాణ మహోత్సవం
రామాలయంలో ఘనంగా గోదా కళ్యాణ మహోత్సవం ములుగు,జనవరి 14 (తెలంగాణ జ్యోతి) : ములుగులోని రామాలయం లో గోదాదేవి కళ్యాణ మహోత్సవం సంక్రాంతి భోగి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా ఆలయ కమిటీ....
సరస్వతి అంత్య పుష్కరాలకు రూ.30.16 కోట్లు
సరస్వతి అంత్య పుష్కరాలకు రూ.30.16 కోట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం, జనవరి 14 (తెలంగాణ జ్యోతి): మే 21 నుంచి జూన్ 1 వరకు మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి....




