ములుగు జిల్లా అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది
ములుగు జిల్లా అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది – ప్రజల విశ్వాసమే బీఆర్ఎస్ బలం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు, ఫిబ్రవరి5, తెలంగాణ జ్యోతి : ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి....
ఈనాడు–ఈటీవీ పోటీల్లో బ్రిలియంట్ విద్యార్థుల ప్రతిభ
ఈనాడు–ఈటీవీ పోటీల్లో బ్రిలియంట్ విద్యార్థుల ప్రతిభ ములుగు, ఫిబ్రవరి 5, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్, వివేకవర్ధిని హైస్కూల్ లో ఈనాడు -ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలక్యూషన్, వ్యాసరచన, డ్రాయింగ్,....
మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చులు పక్కాగా చూపించాలి : కమిషనర్ రమేష్
మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చులు పక్కాగా చూపించాలి : కమిషనర్ రమేష్ ములుగు, ఫిబ్రవరి 05 (తెలంగాణ జ్యోతి) : ములుగు మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో ఖచ్చితంగా....
గాయపడిన దుప్పిని కాపాడిన ఎంఈఓ శ్రీనివాస్
గాయపడిన దుప్పిని కాపాడిన ఎంఈఓ శ్రీనివాస్ ములుగు, ఫిబ్రవరి 05, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గంలో దుప్పుల గుంపు రోడ్డును దాటుతున్న సమయంలో ఇసుక లారీ ఢీకొనడంతో ఒక....
ఆశా కార్యకర్తలతో సమీక్ష – ఎదిర పీహెచ్సీలో ఆశా డే
ఆశా కార్యకర్తలతో సమీక్ష – ఎదిర పీహెచ్సీలో ఆశా డే వెంకటాపురం, ఫిబ్రవరి05 (తెలంగాణ జ్యోతి): వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో....
భూపాలపల్లి జిల్లాలో 8న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
భూపాలపల్లి జిల్లాలో 8న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం, ఫిబ్రవరి 5 (తెలంగాణ జ్యోతి): భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 8వ....
వాజేడు ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ పంపిణీ
వాజేడు ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ పంపిణీ వెంకటాపురం,ఫిబ్రవరి5,తెలంగాణ జ్యోతి: వాజేడు మండలం నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం డీఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘డీఎన్ఆర్....
బాల కుమారస్వామి జాతరలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క
బాల కుమారస్వామి జాతరలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు,ఫిబ్రవరి5,తెలంగాణజ్యోతి:ములుగుమండలం అంకన్నగూడెం గ్రామంలో నిర్వహించిన బాలకుమారస్వామి జాతరలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సుమారు రూ.5 లక్షల వ్యయంతో....
ములుగుకు చేరిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు
ములుగుకు చేరిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు – కలెక్టర్, ఎస్పీలతో సమావేశం – మేడారంలో జరిగిన సంఘటనపై విచారణ ములుగు, ఫిబ్రవరి5, తెలంగాణ జ్యోతి : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన....
మహ్మద్ గౌస్పల్లి పాఠశాలకు స్మార్ట్ టీవీల అందజేత
మహ్మద్ గౌస్పల్లి పాఠశాలకు స్మార్ట్ టీవీల అందజేత ములుగు, ఫిబ్రవరి6, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా పరిధిలోని ఎం.పి.యు.పి.ఎస్ గౌస్పల్లి పాఠశాలలో అదానీ గ్రూప్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం....




