అక్రమ సంబంధం హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
అక్రమ సంబంధం హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు కాటారం, జనవరి 8, (తెలంగాణ జ్యోతి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలో నమోదైన అక్రమ సంబంధం హత్య కేసులో గురువారం ప్రిన్సిపల్ జిల్లా,....
విద్యతో పాటు సామాజిక స్పూర్తి అలవర్చుకోవాలి
విద్యతో పాటు సామాజిక స్పూర్తి అలవర్చుకోవాలి శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆదర్శలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కాటారం, జనవరి 8,(తెలంగాణ జ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు సామాజిక....
బెల్టు షాపులపై నిఘా కరువు… అక్రమాలకు అడ్డుకట్ట కరువు
బెల్టు షాపులపై నిఘా కరువు… అక్రమాలకు అడ్డుకట్ట కరువు శాంతిభద్రతలకు ముప్పుగా బెల్టు షాపులు రాత్రివేళల్లోనూ కొనసాగుతున్న అక్రమ దందా కన్నాయిగూడెం, జనవరి 8 (తెలంగాణ జ్యోతి): మండల వ్యాప్తంగా బెల్టు షాపులపై సరైన....
ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలి
ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలి జనవరి 12న ములుగు జిల్లా కేంద్రంలో నిరసన ములుగు, జనవరి 8 (తెలంగాణ జ్యోతి): ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలని ఈనెల 12న ములుగులో....
Medaram | మేడారంలో ఆకట్టుకుంటున్న గ్రామీణ జీవన శిల్పాలు
Medaram | మేడారంలో ఆకట్టుకుంటున్న గ్రామీణ జీవన శిల్పాలు జాతరకు ప్రత్యేక శోభ ఏటూరునాగారం, జనవరి 08 (తెలంగాణ జ్యోతి): ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ....
గిరిజన గ్రామాల్లో వెల్లువిరిసిన సేవా భావం
గిరిజన గ్రామాల్లో వెల్లువిరిసిన సేవా భావం పేద విద్యార్థులకు దుప్పట్లు, గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ వెంకటాపురం (నూగూరు), జనవరి 7 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గిరిజన గ్రామాల్లో సేవా భావం....
Bharathi/Dharani | భూ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ వరకూ గడువు..!
Bharathi/Dharani | భూ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ వరకూ గడువు..! హైదరాబాద్, జనవరి7 (తెలంగాణ జ్యోతి): తెలంగాణలో భూ సమస్య లతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సర్కార్ కీలక ఊరటనిచ్చింది. ధరణి పోర్టల్లోని సాంకేతిక,....
Fastag | ఫిబ్రవరి నుంచి వాహనాలకు కొత్త నిబంధనలు అమలు
Fastag | ఫిబ్రవరి నుంచి వాహనాలకు కొత్త నిబంధనలు అమలు డెస్క్ : వాహనదారుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి పలు కీలక నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది.....
సంక్రాంతి సందర్భంగా ములుగులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
సంక్రాంతి సందర్భంగా ములుగులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జనవరి 10, 11 తేదీల్లో నిర్వహణ ములుగు, జనవరి 07 (తెలంగాణ జ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే....
ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి
ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య రూ. లక్ష లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ అధికారులు హైదరాబాద్, జనవరి7, తెలంగాణ జ్యోతి : రంగారెడ్డి....






