Telangana Jyothi

శుక్రవారం శుభముహూర్తం.. నామినేషన్లకు చివరి రోజేనని నిర్ణయం…

On: December 4, 2025

శుక్రవారం శుభముహూర్తం.. నామినేషన్లకు చివరి రోజేనని నిర్ణయం… కాటారం, డిసెంబర్ 4, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లాలో మూడో విడతలో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మలహార్ మండలాల్లో 81 గ్రామ పంచాయతీలు, 696....

చలి కాలంలో డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి

On: December 4, 2025

చలి కాలంలో డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి – జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్  కాటారం, డిసెంబర్ 4, తెలంగాణ జ్యోతి :  భూపాలపల్లి జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో పొగమంచు కారణంగా....

వెంకటాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాటి సరస్వతి

On: December 3, 2025

వెంకటాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాటి సరస్వతి వెంకటాపురం, డిసెంబర్ 03, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున....

కన్నాయిగూడెం మండలంలో ప్రారంభమైన మూడో విడత నామినేషన్

On: December 3, 2025

కన్నాయిగూడెం మండలంలో ప్రారంభమైన మూడో విడత నామినేషన్ కన్నాయిగూడెం, డిసెంబర్ 3, తెలంగాణ జ్యోతి : మండలంలోని రైతు వేదికలో మంగళవారం మూడో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సర్పంచ్ పదవికి తుపాకులగూడెం గ్రామానికి చెందిన....

నవరాత్రి ఉత్సవాలలో మహా సుదర్శన యాగంలో పాల్గొన్న మంత్రి

On: December 3, 2025

నవరాత్రి ఉత్సవాలలో మహా సుదర్శన యాగంలో పాల్గొన్న మంత్రి  – దత్తాత్రేయునికి అభిషేకం, అర్చన నిర్వహించిన శ్రీధర్ బాబు కాటారం, డిసెంబర్ 3 ,(తెలంగాణ జ్యోతి): భూపాలపల్లి జిల్లా ఆటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో....

బిఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనారిటీల చేరికలు

On: December 3, 2025

బిఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనారిటీల చేరికలు కాటారం, డిసెంబర్ 3, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండల కేంద్రానికి బి ఆర్ ఎస్ చెందిన మైనార్టీ నాయకులు పెద్ద....

నేటి నుండే మూడో విడత నామినేషన్ల స్వీకరణ

On: December 3, 2025

నేటి నుండే మూడో విడత నామినేషన్ల స్వీకరణ కాటారం, డిసెంబర్ 3, తెలంగాణ జ్యోతి: భూపాలపల్లి జిల్లాలో మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కాటారం మండలంలో 24 పంచాయతీలు, 210 వార్డులకు 9....

కన్నాయిగూడెం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య ధోరణి

On: December 3, 2025

కన్నాయిగూడెం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య ధోరణి – పాము కాటు ఘటన తర్వాత కూడా మారని వైద్య సేవలు – అత్యవసరంలోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కన్నాయిగూడెం, డిసెంబర్ 3, తెలంగాణ జ్యోతి....

వెంకటాపురం మండలంలో 25,336 మంది ఓటర్లు

On: December 2, 2025

వెంకటాపురం మండలంలో 25,336 మంది ఓటర్లు – పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ – 3వ తేదీ నుండి నామినేషన్లు స్వీకరణ వెంకటాపురం, డిసెంబర్2, తెలంగాణజ్యోతి : ములుగుజిల్లా నూగూరు –వెంకటాపురం మండల....

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

On: December 2, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కన్నాయిగూడెం, డిసెంబర్ 2, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల గ్రామంలో సోమవారం మాక్స్ (MACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని....

error: Content is protected !!