Telangana Jyothi

ములుగులో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం స్వాధీనం

On: March 16, 2026

ములుగులో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం స్వాధీనం ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలోని మార్కెట్ సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.....

వాహనదారులు క్షేమంగా గమ్యస్థానాలకు  చేరాలి

On: March 16, 2026

వాహనదారులు క్షేమంగా గమ్యస్థానాలకు  చేరాలి వెంకటాపురం నూగూరు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో సోమవారం సాయంత్రం వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు “సేఫ్ లైవ్–అరైవ్”....

హెచ్‌టి విద్యుత్ సర్వీసులకు సింగిల్ విండో విధానం

On: March 16, 2026

హెచ్‌టి విద్యుత్ సర్వీసులకు సింగిల్ విండో విధానం ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): హెచ్‌టీఈ 11 కేవీ, 33 కేవీ మరియు అంతకంటే పై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేయడానికి....

రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

On: March 16, 2026

రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తోఫా కిట్లను రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు....

చిన్ననాటి స్నేహితుల ఘన సన్మానం

On: March 16, 2026

చిన్ననాటి స్నేహితుల ఘన సన్మానం ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు మున్సిపాలిటీలో 9వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గండ్రకోట వాణి కుమార్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ దంపతులకు వారి....

ములుగు మున్సిపాలిటీ బడ్జెట్‌కు ఆమోదం

On: March 16, 2026

ములుగు మున్సిపాలిటీ బడ్జెట్‌కు ఆమోదం ములుగు, మార్చి16,తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం సోమవారం మున్సిపల్ కార్యాలయంలో గౌరవ చైర్‌పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ....

గిరిజనేతరుల అక్రమ పట్టాలను రద్దు చేయాలి

On: March 16, 2026

గిరిజనేతరుల అక్రమ పట్టాలను రద్దు చేయాలి వెంకటాపురం నూగూరు, మార్చి16,తెలంగాణజ్యోతి : గిరిజనేతరులు అక్రమంగా పొందిన భూమి పట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ గోడ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నాయకులు ములుగు ఆర్డీవోను....

బీజేపీ ములుగు పట్టణ అధ్యక్షుడిగా ఇమ్మడి రాకేష్ యాదవ్

On: March 16, 2026

బీజేపీ ములుగు పట్టణ అధ్యక్షుడిగా ఇమ్మడి రాకేష్ యాదవ్ ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): బీజేపీ ములుగు పట్టణ అధ్యక్షుడిగా ములుగు పట్టణానికి చెందిన ఇమ్మడి రాకేష్ యాదవ్‌ను నియమిస్తూ బీజేపీ జిల్లా....

పుల్వామా అమరవీరులకు బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్‌లో నివాళులు

On: February 14, 2026

పుల్వామా అమరవీరులకు బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్‌లో నివాళులు ములుగు, తెలంగాణ జ్యోతి : 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో అమరులైన 40 మంది భారత సైనికులను స్మరించుకుంటూ బ్రిలియంట్ గ్రామర్ హై....

రామప్ప ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్‌గా మూడు వీరేష్

On: February 13, 2026

రామప్ప ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్‌గా మూడు వీరేష్ వెంకటాపూర్, ఫిబ్రవరి 13 (తెలంగాణ జ్యోతి): రామప్ప ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్‌గా మూడు వీరేష్ ఎన్నిక కావడం స్థానికంగా ఆనందాన్ని రేకెత్తించింది. వెంకటాపూర్ మండలంలోని పాలంపేట....

PreviousNext
error: Content is protected !!