పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉల్లాస్ కోఆర్డినేటర్
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉల్లాస్ కోఆర్డినేటర్ వెంకటాపురం నూగూరు, మార్చి 23, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సోమవారం ములుగు జిల్లా ఉల్లాస్....
అమ్మ అసోసియేషన్కు రెండు అత్యుత్తమ సేవా అవార్డులు
అమ్మ అసోసియేషన్కు రెండు అత్యుత్తమ సేవా అవార్డులు అమ్మ ఫౌండేషన్ సభ్యులకు అభినందనల వెల్లువ వెంకటాపురం నూగూరు, మార్చి 23, తెలంగాణ జ్యోతి: సమాజ సేవ పట్ల నిబద్ధత, నాణ్యత, అంకితభావంతో ముందుకు సాగుతున్న మా....
వెంకటాపురంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
వెంకటాపురంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీసుల చర్యలు వెంకటాపురం నూగూరు, మార్చి 23, తెలంగాణ జ్యోతి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనగా చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి....
మంత్రిని కలిసిన 5వ బెటాలియన్ అధికారులు
మంత్రిని కలిసిన 5వ బెటాలియన్ అధికారులు పెండింగ్ బిల్లుల పరిష్కారంపై మంత్రితో చర్చ ములుగు, మార్చి 22, తెలంగాణ జ్యోతి: గోవిందరావుపేట మండలం చల్వాయి 5వ బెటాలియన్ అధికారులు ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క....
అక్రమ అరెస్టులపై తుడుందెబ్బ ఆగ్రహం
అక్రమ అరెస్టులపై తుడుందెబ్బ ఆగ్రహం మైపతి అరుణ్ కుమార్ విడుదల చేయాలని డిమాండ్ వెంకటాపురంనూగూరు, మార్చి22, తెలంగాణ జ్యోతి: అక్రమ అరెస్టుల పై తుడుందెబ్బ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైపతి అరుణ్ కుమార్ విడుదలకు....
గిరిజన మహిళ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
గిరిజన మహిళ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు వెంకటాపురం నూగూరు, మార్చి 22, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం పంచాయతీ పాలెం గ్రామానికి చెందిన....
ఏఐ ఛాంపియన్స్ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ
ఏఐ ఛాంపియన్స్ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం, మార్చి 21, తెలంగాణ జ్యోతి: ఏఐ ఛాంపియన్స్ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మసూరీలో ఉన్న....
క్షేమంగా చేరుకోవాలంటే రోడ్డు భద్రత తప్పనిసరి
క్షేమంగా చేరుకోవాలంటే రోడ్డు భద్రత తప్పనిసరి ‘ఎరీవ్ ఎ లైవ్’ కార్యక్రమంలో డ్రైవర్లకు అవగాహన వెంకటాపురం, మార్చి 21, తెలంగాణ జ్యోతి: ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి క్షేమంగా తిరిగి ఇంటికి....
ములుగులో మోడల్ బస్టాండ్ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క
ములుగులో మోడల్ బస్టాండ్ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క ములుగు, మార్చి 21, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలో రూ. 4.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ మోడల్ బస్టాండ్ పనులను....
ములుగు శ్రీరామాలయం నూతన కమిటీ ఎన్నిక
ములుగు శ్రీరామాలయం నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షునిగా దొంతిరెడ్డి రాకేష్ రెడ్డి ఏకగ్రీవం ములుగు, మార్చి 21, తెలంగాణ జ్యోతి: ములుగు శ్రీరామాలయం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా దొంతిరెడ్డి రాకేష్ రెడ్డిని ఎంపిక....






