Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

On: January 20, 2026 2:47 PM

వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

మేడారం, జనవరి 20 (తెలంగాణ జ్యోతి):వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే ములుగు జిల్లా మేడారంలో కొలువై ఉన్న సమ్మక్క–సారలమ్మ వన దేవతలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈవో, పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతి నిధులు, అధికారులు పాల్గొన్నారు.

వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!