తాజా వార్తలు
ధాన్య రాశుల వద్ద భారీ మచ్చల పాము
ధాన్య రాశుల వద్ద భారీ మచ్చల పాము – అప్రమత్తమైన రైతుల చేతిలో హతం వెంకటాపురం నూగూరు, నవంబర్ 24 (తెలంగాణ జ్యోతి):ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం....
మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి – ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు
మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి – ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు వెంకటాపురం, నవంబర్ 24, తెలంగాణజ్యోతి : మహిళా ఉన్నతి, సాధికారతే తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బలమైన పునాది అని భద్రాచలం ఎమ్మెల్యే....
మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం — పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్రావు వెంకటాపురం, నవంబర్23, తెలంగాణజ్యోతి : మారుమూల గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు, రైతులకు అవసరమైన రహదారులు, వంతెనలు, సేవలు అందించడం ప్రజా....
Mulugu | మూడోసారి పైడాకులకే ములుగు పగ్గాలు
Mulugu | మూడోసారి పైడాకులకే ములుగు పగ్గాలు – డీసీసీ అధ్యక్షునిగా అశోక్ ములుగు, నవంబర్ 22, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పైడాకుల అశోక్ పగ్గాలు అందుకోనున్నారు.....
పేదల పక్షాన కాంగ్రెస్ – నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
పేదల పక్షాన కాంగ్రెస్ – నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం ఏటూరునాగారం, నవంబర్ 22, తెలంగాణ జ్యోతి : పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో నిలబడేలా పార్టీ పని....
ఆర్గనైజర్లు తప్పనిసరిగా రైతులతో అగ్రిమెంట్లు చేసుకోవాలి
ఆర్గనైజర్లు తప్పనిసరిగా రైతులతో అగ్రిమెంట్లు చేసుకోవాలి – జిల్లా వ్యవసాయ అధికారి వి. సురేష్ కుమార్ వెంకటాపురం నూగూరు, నవంబర్ 21 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి....
Mulugu Sp | ములుగు ఎస్పీగా రాంనాథ్ కేకన్
Mulugu Sp | ములుగు ఎస్పీగా రాంనాథ్ కేకన్ – డాక్టర్ శబరీష్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ ములుగు, నవంబర్ 21, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లా పోలీసు అధికారుల....
వాజేడు హైస్కూల్లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
వాజేడు హైస్కూల్లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం వెంకటాపురం, నవంబర్20,తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వాజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా బాలల పరిరక్షణ విభాగం....
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి వెంకటాపురం, నవంబర్ 20 (తెలంగాణ జ్యోతి): ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఓడబలిజ సేవాసంఘం అధ్యక్షులు డర్ర దామోదర్ బలిజ....
రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసి ఎరుకలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసి ఎరుకలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతిపత్రం అందజేత – తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు....






