తాజా వార్తలు
సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలి
సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలి ములుగు, ఫిబ్రవరి 4, తెలంగాణ జ్యోతి: సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్ సిటియూ)లో ఫార్మాసిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి తక్షణమే బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ....
కన్నాయిగూడెం పబ్లిక్ టాయిలెట్ భవనంలో పగుళ్లు..!
కన్నాయిగూడెం పబ్లిక్ టాయిలెట్ భవనంలో పగుళ్లు..! – నాణ్యతపై అనుమానాలు కన్నాయిగూడెం, ఫిబ్రవరి 4 (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కన ప్రజల వినియోగం కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ భవనంలో....
ములుగు మున్సిపాలిటీ బరిలో 83మంది
ములుగు మున్సిపాలిటీ బరిలో 83మంది – పోటాపోటీగా అభ్యర్థుల ఎంపిక – 20వార్డుల్లో 76మంది విత్ డ్రా ములుగు ప్రతినిధి, ఫిబ్రవరి 3, తెలంగాణ జ్యోతి : రాష్ట్రంలోనే కొత్తగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీపై....
ఉరుసు ఉత్సవాల కోసం తానే లెవల్ చేస్తున్న ఉప సర్పంచ్
ఉరుసు ఉత్సవాల కోసం తానే లెవల్ చేస్తున్న ఉప సర్పంచ్ కన్నాయిగూడెం,ఫిబ్రవరి3,తెలంగాణజ్యోతి:మండలంలోనిమొప్పనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఉప సర్పంచ్ చిదరి సుమన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు....
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్పై నిందలు
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్పై నిందలు హైదరాబాద్,ఫిబ్రవరి3,తెలంగాణజ్యోతి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఆ వైఫల్యాలను దాచిపెట్టేందుకే బీఆర్ఎస్పై నిందలు మోపుతున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్....
ములుగు అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే : మాజీ మంత్రి
ములుగు అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే : మాజీ మంత్రి – గిరిజన యూనివర్సిటీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇచ్చిందీ కేసీఆరే – కావాలని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు – విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి....
మేడారం జాతర భక్తుల పుణ్య స్నానాలకు లక్నవరం నీరు విడుదల
మేడారం జాతర భక్తుల పుణ్య స్నానాలకు లక్నవరం నీరు విడుదల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచన ములుగు ప్రతినిధి, జనవరి 25, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో జరుగుతున్న అతిపెద్ద గిరిజన జాతరకు....
వాజేడు జాతీయ రహదారిపై హెచ్పి ఆయిల్ బంకు ప్రారంభోత్సవం
వాజేడు జాతీయ రహదారిపై హెచ్పి ఆయిల్ బంకు ప్రారంభోత్సవం వెంకటాపురం నూగూరు, జనవరి 25 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్ నుంచి గోదావరి వంతెన మధ్య ఎన్హెచ్–163....
వెంకటాపురంలో భద్రాచలం ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు
వెంకటాపురంలో భద్రాచలం ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు వెంకటాపురం నూగూరు, జనవరి 25 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్....
మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు బస్ స్టేషన్ల వారీగా ఛార్జీల విడుదల హైదరాబాద్, జనవరి 24 (తెలంగాణ జ్యోతి): మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్....




