తాజా వార్తలు
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల జాతర రూట్ డైవర్షన్
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల జాతర రూట్ డైవర్షన్ ములుగుప్రతినిధి, జనవరి17, తెలంగాణజ్యోతి:మేడారం మహా జాతర పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి ఈనెల 18న వస్తుండటంతో....
మున్సిపాలిటీ బరిలో మాజీ ఎంపీపీ
మున్సిపాలిటీ బరిలో మాజీ ఎంపీపీ – బీసీ మహిళ రిజర్వ్ కావడంతో ప్రజల్లోకి మళ్లీ ములుగుప్రతినిధి,జనవరి17,తెలంగాణజ్యోతి:ములుగు మున్సిపాలిటీ బరిలో మాజీ ఎంపీపీ బరిలో నిలువనున్నారు. గండ్రకోట శ్రీదేవి, సుధీర్ యాదవ్ మున్సిపల్ ఎన్నికల బరిలో....
ములుగు మున్సిపాలిటీ బరిలో సకినాల భవాని
ములుగు మున్సిపాలిటీ బరిలో సకినాల భవాని ప్రజల ఆశీర్వాదం కోరుతూ ప్రకటన ములుగుప్రతినిధి,జనవరి17తెలంగాణజ్యోతి: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ములుగు మాజీ జడ్పీటీసీ సకినాల భవాని తెలిపారు. శనివారం ములుగులో నిర్వహించిన....
ములుగు మున్సిపాలిటీ 20 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు
ములుగు మున్సిపాలిటీ 20 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు – వార్డుల వారీగా వివరాలు ములుగు, జనవరి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 20 డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తాజా రిజర్వేషన్....
సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ములుగులో ధర్నా
సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ములుగులో ధర్నా కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలని డిమాండ్ ములుగు, జనవరి 16, తెలంగాణ జ్యోతి : జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్....
మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి
మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం , జనవరి 16, (తెలంగాణ జ్యోతి) : జిల్లాలో నిర్వహించనున్న మినీ మేడారం జాతరలకు భక్తులకు ఎలాంటి....
ఆకర్షణ పేరుతో ఏర్పాటు.. పనిచేయని రంగుల దీపాలు..
ఆకర్షణ పేరుతో ఏర్పాటు.. పనిచేయని రంగుల దీపాలు.. ములుగు, జనవరి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రి నుంచి తోపుకుంట సీసీ రోడ్డు వరకు అట్రాక్షన్ పేరుతో లక్షల రూపాయలు....
కనుమ పండుగలో కనుమరుగవుతున్న గంగిరెద్దులు
కనుమ పండుగలో కనుమరుగవుతున్న గంగిరెద్దులు ఆధునిక జీవనశైలి ప్రభావంతో ఆసక్తి తగ్గుదల కన్నాయిగూడెం, జనవరి 16 (తెలంగాణ జ్యోతి): ఒకప్పుడు కనుమ పండుగ అనగానే గంగిరెద్దుల సందడే గ్రామాలకు ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. రంగురంగుల....
దంతేవాడలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
దంతేవాడలో మావోయిస్టుల డంప్ స్వాధీనం డెస్క్ : చత్తీస్ గడ్ రాష్ట్రం, దంతేవాడ జిల్లా, బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్సిగ్బహార్ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పేలుడు పదార్థాల డంప్ను పోలీసులు స్వాధీనం....
ధర్మారం గ్రామపంచాయతీ వీధుల్లో విద్యుత్తు వెలుగులు
ధర్మారం గ్రామపంచాయతీ వీధుల్లో విద్యుత్తు వెలుగులు జి.పి. పాలక మండలికి ప్రజల అభినందనలు వెంకటాపురం (నూగూరు), జనవరి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ....






