తాజా వార్తలు
ట్రాన్స్ఫార్మర్ను దొంగిలించిన దుండగులు.. రైతుల్లో ఆందోళన…
ట్రాన్స్ఫార్మర్ను దొంగిలించిన దుండగులు.. రైతుల్లో ఆందోళన… ఏటూరునాగారం, ఫిబ్రవరి 6, తెలంగాణ జ్యోతి : మండల పరిధిలోని చిన్నబోయినపల్లి శివారులో దొంగల హల్చల్ తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి అనే రైతుకు....
ఎంపీడీఓకి ఎందుకు పట్టింపులేదు..?
ఎంపీడీఓకి ఎందుకు పట్టింపులేదు..? నాణ్యత లోపాలపై అనుమానాలు..! కన్నాయిగూడెం, ఫిబ్రవరి 6, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కనే నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ భవనంలో తీవ్ర స్థాయిలో నాణ్యత లోపాలు....
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి సూరవీడు సర్పంచ్ ఇర్ప మురళి వెంకటాపురం,ఫిబ్రవరి5,తెలంగాణజ్యోతి: పాఠశాలల్లో విద్యా ప్రమాణా లు పెంచడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం, అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నిరంతర కృషి చేయాలని సూరవీడు....
ట్రాఫిక్ సమస్యలు రాకుండా రహదారి కోసం ప్రణాళికలు
ట్రాఫిక్ సమస్యలు రాకుండా రహదారి కోసం ప్రణాళికలు – 2028 మహాజాతర కోసం ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికలు – సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాస రాజు – మేడారం జాతర వీవీఐపీ రహదారి పరిశీలన....
మేడారం జాతరలో గ్యాంగ్ రేప్ జరగలేదు
మేడారం జాతరలో గ్యాంగ్ రేప్ జరగలేదు – అదంతా సోషల్ మీడియా సృష్టే – జాతీయ మహిళా కమిషన్ ప్రాథమిక నిర్ధారణ ములుగు, ఫిబ్రవరి5,తెలంగాణజ్యోతి: మేడారం జాతరలో మైనర్ బాలిక పై గ్యాంగ్రేప్ జరిగిందన్న....
ములుగు జిల్లా అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది
ములుగు జిల్లా అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది – ప్రజల విశ్వాసమే బీఆర్ఎస్ బలం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు, ఫిబ్రవరి5, తెలంగాణ జ్యోతి : ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి....
ఈనాడు–ఈటీవీ పోటీల్లో బ్రిలియంట్ విద్యార్థుల ప్రతిభ
ఈనాడు–ఈటీవీ పోటీల్లో బ్రిలియంట్ విద్యార్థుల ప్రతిభ ములుగు, ఫిబ్రవరి 5, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్, వివేకవర్ధిని హైస్కూల్ లో ఈనాడు -ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలక్యూషన్, వ్యాసరచన, డ్రాయింగ్,....
మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చులు పక్కాగా చూపించాలి : కమిషనర్ రమేష్
మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చులు పక్కాగా చూపించాలి : కమిషనర్ రమేష్ ములుగు, ఫిబ్రవరి 05 (తెలంగాణ జ్యోతి) : ములుగు మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో ఖచ్చితంగా....
గాయపడిన దుప్పిని కాపాడిన ఎంఈఓ శ్రీనివాస్
గాయపడిన దుప్పిని కాపాడిన ఎంఈఓ శ్రీనివాస్ ములుగు, ఫిబ్రవరి 05, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గంలో దుప్పుల గుంపు రోడ్డును దాటుతున్న సమయంలో ఇసుక లారీ ఢీకొనడంతో ఒక....
ఆశా కార్యకర్తలతో సమీక్ష – ఎదిర పీహెచ్సీలో ఆశా డే
ఆశా కార్యకర్తలతో సమీక్ష – ఎదిర పీహెచ్సీలో ఆశా డే వెంకటాపురం, ఫిబ్రవరి05 (తెలంగాణ జ్యోతి): వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో....




