తాజా వార్తలు
ములుగు మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల
ములుగు మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల ములుగు, ఫిబ్రవరి 10, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అర్బన్ పోలింగ్ స్టేషన్ల పూర్తి వివరాలతో కూడిన జాబితాను....
గుర్రెవుల గ్రామంలో ఒకటి వెలుగుతే.. మరొకటి వెలుగదు..!
గుర్రెవుల గ్రామంలో ఒకటి వెలుగుతే.. మరొకటి వెలుగదు..! వీధి లైట్ల దుస్థితితో ప్రజలకు తలనొప్పి కన్నాయిగూడెం, ఫిబ్రవరి9, తెలంగాణజ్యోతి : మండలంలోని గుర్రెవుల గ్రామంలో వీధి లైట్ల సమస్య గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.....
వార్త రాసినందుకే బెదిరింపులా..?
వార్త రాసినందుకే బెదిరింపులా..? విలేకరిపై కాంట్రాక్టర్ దురుసు వైఖరి కన్నాయిగూడెం, ఫిబ్రవరి9, తెలంగాణజ్యోతి: మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ప్రజాధనంతో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ భవనంలో నాణ్యత లోపాలపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని....
ఉపాధి హామీ పథకంతో రైతులకు భరోసా – ఎంపీడీవో రాజు
ఉపాధి హామీ పథకంతో రైతులకు భరోసా – ఎంపీడీవో రాజు వెంకటాపూర్, ఫిబ్రవరి 7, (తెలంగాణ జ్యోతి): మొక్కలు పెంచుకునే రైతులకు మూడు సంవత్సరాల పాటు సంరక్షణకు కావాల్సిన భరోసాను ఉపాధి హామీ పథకం....
వెంకటాపురంలో సీఎం కప్ ఎంపిక పోటీలు
వెంకటాపురంలో సీఎం కప్ ఎంపిక పోటీలు వెంకటాపురం నూగూరు, ఫిబ్రవరి 6 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సీఎం కప్–2026 కోసం గ్రామస్థాయిలో ఎంపికైన విద్యార్థులు, విద్యార్థినీలకు....
బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక–డిజిటల్ అవగాహన
బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక–డిజిటల్ అవగాహన వెంకటాపురం నూగూరు, ఫిబ్రవరి 6 (తెలంగాణ జ్యోతి): తెలంగాణ గ్రామీణ బ్యాంకు ములుగు జిల్లా వెంకటాపురం నూగూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఖాతాదారులకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం....
తెలంగాణ జ్యోతి కథనానికి ఎంపీడీఓ స్పందన
తెలంగాణ జ్యోతి కథనానికి ఎంపీడీఓ స్పందన సమస్యలపై త్వరలో చర్యలు :ఎంపీడీఓ సాజిదా కన్నాయిగూడెం, ఫిబ్రవరి 6 (తెలంగాణ జ్యోతి): ఎంపీడీఓ కార్యాలయ పరిసరాల్లో నెలకొన్న సమస్యలపై తెలంగాణ జ్యోతి లో ప్రచురితమైన కథనానికి....
ఎన్ ఎస్ ఎస్ యూత్ ఫెస్టివల్లో బండారుపల్లి విద్యార్థినుల విజయం
ఎన్ ఎస్ ఎస్ యూత్ ఫెస్టివల్లో బండారుపల్లి విద్యార్థినుల విజయం ములుగు, ఫిబ్రవరి 06 (తెలంగాణ జ్యోతి): కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ యూత్ ఫెస్టివల్లో ములుగు....
విద్యార్థులకు రైతు జీవితం నేర్పిన విజన్ స్కూల్
విద్యార్థులకు రైతు జీవితం నేర్పిన విజన్ స్కూల్ వెంకటాపురం, ఫిబ్రవరి 06 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని విజన్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు వినూత్న....
8వ వార్డులో జోరుగా నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ ప్రచారం
8వ వార్డులో జోరుగా నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ ప్రచారం ములుగు, ఫిబ్రవరి 06 (తెలంగాణ జ్యోతి): ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి నల్లెల్ల స్వాతి....




