తాజా వార్తలు
వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే
వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే మేడారం, జనవరి 20 (తెలంగాణ జ్యోతి):వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే ములుగు జిల్లా మేడారంలో కొలువై ఉన్న సమ్మక్క–సారలమ్మ వన దేవతలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం....
గట్టమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
గట్టమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ములుగు, జనవరి 20 (తెలంగాణ జ్యోతి): గట్టమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ డా. కడియం....
వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో బోనాల సందడి
వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో బోనాల సందడి మేడారం జాతర సందర్భంగా పోటెత్తిన భక్తజన సందోహం వేములవాడ, జనవరి 20 (తెలంగాణ జ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రసిద్ధ బద్దిపోచమ్మ దేవాలయంలో బోనాల....
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దుప్పట్లు, దుస్తుల పంపిణీ
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దుప్పట్లు, దుస్తుల పంపిణీ వెంకటాపురం , జనవరి 20 (తెలంగాణ జ్యోతి): రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దుప్పట్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు....
నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా తక్కలపల్లి రవీందర్ రావు
నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా తక్కలపల్లి రవీందర్ రావు నర్సంపేట, జనవరి (తెలంగాణ జ్యోతి): బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ ఆదేశాల మేరకు, మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ పార్టీ నేత ను నర్సంపేట నియోజకవర్గ....
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యం
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు, జనవరి (తెలంగాణ జ్యోతి): అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి....
మేడారం మహాజాతరలో తప్పిపోతారనే భయం లేదు
మేడారం మహాజాతరలో తప్పిపోతారనే భయం లేదు ఏఐ టెక్నాలజీ, డ్రోన్లు, జియోట్యాగ్తో భక్తులకు పూర్తి భద్రత ములుగు, జనవరి 19 (తెలంగాణ జ్యోతి): తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను ఈసారి అత్యంత....
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలి
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలి – మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ టి. రాజేశ్వర్ రావు ములుగు,జనవరి19(తెలంగాణజ్యోతి):నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగుర....
ముప్పనపల్లి పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కల తొలగింపు
ముప్పనపల్లి పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కల తొలగింపు కన్నాయిగూడెం, జనవరి 19 (తెలంగాణ జ్యోతి):ముప్పనపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం చుట్టూ పిచ్చి మొక్కలు అధికంగా పెరిగి విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పాఠశాల హెడ్మాస్టర్ వేణుగోపాల్....
మేడారం తొలిఘట్టం గ్రాండ్ సక్సెస్
మేడారం తొలిఘట్టం గ్రాండ్ సక్సెస్ – గద్దెల పునఃప్రారంభం అద్వితీయం – వనదేవతలకు సీఎం కుటుంబం తొలి మొక్కులు – 28 నుంచి 31 వరకు నిండుపున్నమి మహాజాతరకు తరలిరండి – విలేకరుల సమావేశంలో....




