తాజా వార్తలు
ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం : కేవీపీఎస్ విమర్శ
ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం : కేవీపీఎస్ విమర్శ ములుగు, డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలో ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం....
విశ్వజ్యోతి ప్రైవేట్ పాఠశాలపై విచారణ చేపట్టాలి
విశ్వజ్యోతి ప్రైవేట్ పాఠశాలపై విచారణ చేపట్టాలి ఎస్ఎఫ్ఐ ములుగు మండల కార్యదర్శి దీకొండ భరత్ డిమాండ్ వెంకటాపురం, డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విశ్వ జ్యోతి ప్రైవేట్ పాఠశాలపై....
ఖాసీందేవిపేటలో లెక్కింపుపై అనుమానాల మబ్బు
ఖాసీందేవిపేటలో లెక్కింపుపై అనుమానాల మబ్బు రెండు బ్యాలెట్ బాక్సులు లెక్కించకుండానే ఫలితం? ములుగు ప్రతినిధి , డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : మండలంలోని ఖాసీందేవిపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వివాదాస్పదంగా....
జిల్లాలోని మూడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విడుదల
జిల్లాలోని మూడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విడుదల ములుగు జిల్లా – రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం ములుగు, డిసెంబర్ 14, తెలంగాణ జ్యోతి : మల్లంపల్లి , ములుగు, వెంకటాపూర్ మండలాల్లో....
బిర్యానీ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన పొదెం
బిర్యానీ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన పొదెం వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 14 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్....
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సందర్శించిన భూపాలపల్లి ఎస్పీ
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సందర్శించిన భూపాలపల్లి ఎస్పీ కాటారం, డిసెంబర్ 13 (తెలంగాణ జ్యోతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ ను భూపాలపల్లి జిల్లా ఎస్పీ....
పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష – తీర్పు వెలువరించిన జిల్లా జడ్జి సూర్యచంద్రకళ ములుగు, డిసెంబర్12, తెలంగాణజ్యోతి : పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ములుగు జిల్లా....
జవహర్ నవోదయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జవహర్ నవోదయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి వెంకటాపురం నూగూరు డిసెంబర్ 12 తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం (13వ తేదీ) జరగనున్న....
భూపాలపల్లి జిల్లాలో 2వ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి జిల్లాలో 2వ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం, డిసెంబర్ 12 (తెలంగాణ జ్యోతి): జిల్లాలో 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు....
ఆదర్శ హైస్కూల్కు అరుదైన గౌరవం
ఆదర్శ హైస్కూల్కు అరుదైన గౌరవం – తెలంగాణ టాప్–20 స్టేట్ బోర్డ్ స్కూల్స్ లో స్థానం – అవార్డు అందుకున్న కరస్పాండెంట్ కార్తీక్ రావు కాటారం, డిసెంబర్ 12 (తెలంగాణ జ్యోతి): కాటారం మండల....






