తాజా వార్తలు
అక్షరాయుధంతో సమాజాన్ని మార్చిన వీరవనిత సావిత్రిబాయి పూలే
అక్షరాయుధంతో సమాజాన్ని మార్చిన వీరవనిత సావిత్రిబాయి పూలే కన్నాయిగూడెం, జనవరి 03 (తెలంగాణ జ్యోతి): మండలంలోని గుర్రేవుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి....
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు వెంకటాపురంనూగూరు, జనవరి3,(తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని చక్రి మీ సేవలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీ....
గ్రామ రాజకీయాల్లో నిశ్శబ్దంగా కదిలిన ఓ శక్తి..!
గ్రామ రాజకీయాల్లో నిశ్శబ్దంగా కదిలిన ఓ శక్తి..! గెలుపుల వెనుక కనిపించని చెయ్యి..? కన్నాయిగూడెం, (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వెలువడ్డాయి.....
ములుగు మున్సిపాలిటీ @ 20 వార్డులు
ములుగు మున్సిపాలిటీ @ 20 వార్డులు మున్సిపాలిటీ పరిధిలో 14,112 మంది ఓటర్లు పురుషులు 67 31, మహిళలు 7379 648 మంది అధికంగా మహిళా ఓటర్లు 4 వరకు అభ్యంతరాల స్వీకరన, 10....
మేడారం జాతర విజయవంతం కోసం సమిష్టిగా కృషి చేయాలి
మేడారం జాతర విజయవంతం కోసం సమిష్టిగా కృషి చేయాలి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ట్రాఫిక్పై ప్రత్యేక శ్రద్ధ : మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ములుగు ప్రతినిధి, జనవరి 2,....
ఆపరేషన్ స్మైల్ చిన్నారుల భవిష్యత్తుకు భరోసా
ఆపరేషన్ స్మైల్ చిన్నారుల భవిష్యత్తుకు భరోసా మైనర్ పిల్లలను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించేది లేదు డీఎస్పీ కిషోర్ కుమార్ ములుగు , జనవరి 02 (తెలంగాణ జ్యోతి ): ఆపరేషన్ స్మైల్ చిన్నారుల....
విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం
విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం వెంకటాపురం నూగూరు, జనవరి2 (తెలంగాణజ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మండల స్థాయి సమావేశం నిర్వహిం చారు.....
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి ములుగు, జనవరి2, తెలంగాణ జ్యోతి : రానున్న ములుగు మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జెండా....
శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర వైద్య ఏర్పాట్లపై విస్తృత సమావేశం
శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర వైద్య ఏర్పాట్లపై విస్తృత సమావేశం ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి వరంగల్, జనవరి (తెలంగాణ జ్యోతి): జనవరి మాసం చివర్లో జరగ నున్న శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర....
వెంకటాపురం ఎంపీడీవోగా జుమ్మిలాల్ నాయక్
వెంకటాపురం ఎంపీడీవోగా జుమ్మిలాల్ నాయక్ వెంకటాపురం నూగూరు, జనవరి 02 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా గుగులోత్ జుమ్మిలాల్ నాయక్ శుక్రవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.....






