తాజా వార్తలు
ములుగు జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు భారీగా బదిలీ
ములుగు జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు భారీగా బదిలీ ములుగు, మార్చి 26 తెలంగాణ జ్యోతి : జిల్లా పంచాయతీ విభాగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం 71 మంది పంచాయతీ....
గిరిజన విద్యార్థులకు వైద్య శిబిరం
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్ బి ఎస్ కే ఏటూరునాగారం ప్రత్యేక వైద్య బృందం డాక్టర్ నరహరి నేతృత్వంలో కన్నాయిగూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఆదివాసి కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్
ఆదివాసి కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్ వెంకటాపురం నూగూరు, మార్చి 25, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి దుబ్బ అశోక్ అనారోగ్యంతో మృతి చెందడంతో,....
ములుగు కళకు పట్టాభిషేకం
ములుగు కళకు పట్టాభిషేకం స్వర్ణనంది అందుకున్న భత్తుల ఉపేందర్ ములుగు, మార్చి 24, తెలంగాణ జ్యోతి: కళా మరియు సామాజిక రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులకు ఖమ్మంలో నిర్వహించిన స్వర్ణనంది ఉగాది పురస్కారాలలో భాగంగా....
డ్రైవర్ల భద్రతపై ఉచిత కంటి శిబిరం
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరంMLG: డ్రైవర్ల భద్రత కోసం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు. కంటి లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. అవసరమైన వారికి కళ్లద్దాలు అందించారు.
వాజేడు లో 1/70 ఉల్లంఘన
వాజేడు లో 1/70 ఉల్లంఘన నాన్ ట్రైబుల్స్కు అక్రమ పట్టాలు వెంకటాపురం నూగూరు, మార్చి 24, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులకు అక్రమంగా భూ పట్టాలు....
వారం రోజుల్లో రోడ్డు పక్క దుకాణాలు ఖాళీ చేయాలి
వారం రోజుల్లో రోడ్డు పక్క దుకాణాలు ఖాళీ చేయాలి దుకాణదారులకు నోటీసులి చ్చిన గ్రామపంచాయతీ సిబ్బంది వెంకటాపురం నూగూరు, మార్చి 24, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రధాన రహదారిని....
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్ రెడ్డి ములుగు, మార్చి 23, తెలంగాణ జ్యోతి : అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి....
స్వాతంత్ర వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
స్వాతంత్ర వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రకళ ములుగు, మార్చి 23, తెలంగాణ జ్యోతి: స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ స్ఫూర్తిగా....
గిరిజనేతరుల అక్రమ పట్టాలు రద్దు చేయాలి
గిరిజనేతరుల అక్రమ పట్టాలు రద్దు చేయాలి వాడగూడెం సర్వే నం.116లో అక్రమాలపై జీఎస్పీ ఆగ్రహం వెంకటాపురం నూగూరు,మార్చి23,తెలంగాణజ్యోతి:గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు అక్రమంగా ఇచ్చిన భూమి పట్టాలను వెంటనే రద్దు చేయాలని గొండ్వాన సంక్షేమ పరిషత్....






