Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

Telangana Jyothi

కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞశ్రీ

On: February 5, 2026

కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞశ్రీ ఏటూరునాగారం, ఫిబ్రవరి 6 తెలంగాణ జ్యోతి :  మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అలవాల విజ్ఞశ్రీ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్....

వైద్య సేవల్లో ప్రతిభకు డాక్టర్ రవీందర్‌కు అవార్డు

On: February 4, 2026

వైద్య సేవల్లో ప్రతిభకు డాక్టర్ రవీందర్‌కు అవార్డు ములుగు, ఫిబ్రవరి4, తెలంగాణ జ్యోతి : మేడారం జాతర సందర్భంగా వైద్య సేవల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ రవీందర్‌కు రాష్ట్ర మంత్రి....

కన్నాయిగూడెం పీహెచ్సీలో సిబ్బంది లేమి… రోగి ప్రాణాలకు ముప్పు

On: February 4, 2026

కన్నాయిగూడెం పీహెచ్సీలో సిబ్బంది లేమి… రోగి ప్రాణాలకు ముప్పు కన్నాయిగూడెం, ఫిబ్రవరి 4, (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని లో డాక్టర్‌, నర్సులు సహా అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళనకు....

వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం

On: February 4, 2026

వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం తిరుగువారంతో జాతర ప్రాంతం కోలాహలం తాడ్వాయి, ఫిబ్రవరి 4 (తెలంగాణ జ్యోతి): ప్రపంచ ప్రసిద్ధ శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం తిరుగువారాన్ని పురస్కరించు కుని తాడ్వాయి....

అతివేగంతో అశోక్ లేలాండ్ బోల్తా – 10 మందికి గాయాలు

On: February 4, 2026

అతివేగంతో అశోక్ లేలాండ్ బోల్తా – 10 మందికి గాయాలు తాడ్వాయి, ఫిబ్రవరి 4, తెలంగాణ జ్యోతి : చర్ల నుంచి మేడారం వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం తాడ్వాయి మండలం పరిధిలో అతివేగం....

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలి

On: February 4, 2026

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలి ములుగు, ఫిబ్రవరి 4, తెలంగాణ జ్యోతి: సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్‌ఎస్‌ సిటియూ)లో ఫార్మాసిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్‌ను ఏర్పాటు చేసి తక్షణమే బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ....

కన్నాయిగూడెం పబ్లిక్ టాయిలెట్‌ భవనంలో పగుళ్లు..!

On: February 4, 2026

కన్నాయిగూడెం పబ్లిక్ టాయిలెట్‌ భవనంలో పగుళ్లు..! – నాణ్యతపై అనుమానాలు కన్నాయిగూడెం, ఫిబ్రవరి 4 (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కన ప్రజల వినియోగం కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌ భవనంలో....

ములుగు మున్సిపాలిటీ బరిలో 83మంది

On: February 3, 2026

ములుగు మున్సిపాలిటీ బరిలో 83మంది – పోటాపోటీగా అభ్యర్థుల ఎంపిక – 20వార్డుల్లో 76మంది విత్ డ్రా ములుగు ప్రతినిధి, ఫిబ్రవరి 3, తెలంగాణ జ్యోతి  : రాష్ట్రంలోనే కొత్తగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీపై....

ఉరుసు ఉత్సవాల కోసం తానే లెవల్ చేస్తున్న ఉప సర్పంచ్

On: February 3, 2026

ఉరుసు ఉత్సవాల కోసం తానే లెవల్ చేస్తున్న ఉప సర్పంచ్ కన్నాయిగూడెం,ఫిబ్రవరి3,తెలంగాణజ్యోతి:మండలంలోనిమొప్పనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఉప సర్పంచ్ చిదరి సుమన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు....

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్‌పై నిందలు

On: February 3, 2026

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్‌పై నిందలు హైదరాబాద్,ఫిబ్రవరి3,తెలంగాణజ్యోతి:  మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఆ వైఫల్యాలను దాచిపెట్టేందుకే బీఆర్ఎస్‌పై నిందలు మోపుతున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్....

Previous Next
error: Content is protected !!