Mulugu | జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి
Mulugu | జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి – 98స్థానాల్లో కాంగ్రెస్, 35 బీఆర్ఎస్ గెలుపు – ముగిసిన పంచాయతీ ఎన్నికలు ములుగు, డిసెంబర్17, తెలంగాణ జ్యోతి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా....
Kerala, Ayyapa : పెద్దపాదం అటవీ మార్గం భక్తులకు రేపటి నుంచి ప్రత్యేక పాస్
Kerala, Ayyapa : పెద్దపాదం అటవీ మార్గం భక్తులకు రేపటి నుంచి ప్రత్యేక పాస్ స్వాగతిస్తున్న భక్తులు డెస్క్, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ఎరుమేలి మీదుగా సాంప్రదా య పెద్దపాదం అటవీ....
ములుగు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
ములుగు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు – జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ములుగు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మూడు విడతలుగా కట్టుదిట్టమైన....
వయోవృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
వయోవృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్ర కళ ములుగు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ....
ప్రశాంతంగా పూర్తయిన మూడో విడత ఎన్నికలు
ప్రశాంతంగా పూర్తయిన మూడో విడత ఎన్నికలు – జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు....
బొట్ల ప్రశాంత్కు అభినందనలు తెలిపిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
బొట్ల ప్రశాంత్కు అభినందనలు తెలిపిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ములుగు, డిసెంబర్ 17,తెలంగాణ జ్యోతి: ములుగు మండలం జాకారం గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్గా విజయం సాధించిన బొట్ల ప్రశాంత్ ని....
నర్సాపూర్ మూలమలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
నర్సాపూర్ మూలమలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – కారుపల్టీ కొట్టగా మహిళ మృతి వెంకటాపూర్, డిసెంబర్ 17, తెలంగాణజ్యోతి : వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామ శివారులోని మూలమలుపు వద్ద మంగళవారం ఘోర రోడ్డు....
సీనియర్ కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ అండ
సీనియర్ కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ అండ ములుగు, డిసెంబర్ 17 (తెలంగాణ జ్యోతి): ములుగు మండలంలోని పత్తిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త పర్ష సారంగం అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన....
ములుగు బస్టాండ్ పరిశీలించిన ఆర్టీసీ ఎండి
ములుగు బస్టాండ్ పరిశీలించిన ఆర్టీసీ ఎండి జాతరకు 3,500 ప్రత్యేక బస్సులు, 10 వేల మంది సిబ్బంది 20 లక్షల మంది భక్తుల రవాణా లక్ష్యం – బస్టాండ్ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి....
రాష్ట్రస్థాయి కబడ్డీకి గోగు శేషు ఎంపిక
రాష్ట్రస్థాయి కబడ్డీకి గోగు శేషు ఎంపిక మంత్రి సీతక్క చేతుల మీదుగా సన్మానం ములుగు, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన గోగు శేషు రాష్ట్రస్థాయి కబడ్డీ....






