Telangana Jyothi

22న ములుగులో జిల్లా అథ్లెటిక్స్ ట్రయల్స్

On: December 19, 2025

22న ములుగులో జిల్లా అథ్లెటిక్స్ ట్రయల్స్ ములుగు, డిసెంబర్ 19 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారుల ఎంపిక కోసం ఈ నెల 22న ములుగు....

నాలుగు కాళ్లతో కోడి పిల్ల జననం.. చూసేందుకు జనం క్యూ

On: December 19, 2025

నాలుగు కాళ్లతో కోడి పిల్ల జననం.. చూసేందుకు జనం క్యూ వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 19 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన....

యాప్ ద్వారా ఎరువుల బుకింగ్‌ పై అవగాహన

On: December 19, 2025

యాప్ ద్వారా ఎరువుల బుకింగ్‌ పై అవగాహన వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 19 (తెలంగాణ జ్యోతి): రైతులు యూరియా ఎరువులను ఇకపై యాప్ ద్వారా సులభంగా పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ....

నూతన సర్పంచ్ లకు ఘన సన్మానం : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

On: December 19, 2025

నూతన సర్పంచ్ లకు ఘన సన్మానం. : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కాటారం, డిసెంబర్ 19, (తెలంగాణ జ్యోతి) : పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధుల గెలుపుపై మంథని....

బండారుపల్లిలో యువకుడు అదృశ్యం

On: December 18, 2025

బండారుపల్లిలో యువకుడు అదృశ్యం ములుగు, డిసెంబర్ 18, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రాజేశ్వరరావు కుమారుడు బన్నీ (మానసిక స్థితి సరిగా లేదు, మాట్లాడలేడు) ఈరోజు....

ఇసుక దందా కోసమే చెక్‌డ్యాం బ్లాస్ట్‌ చేసిండ్లు

On: December 18, 2025

ఇసుక దందా కోసమే చెక్‌డ్యాం బ్లాస్ట్‌ చేసిండ్లు చెక్‌డ్యాంలు వద్దని ఆనాడే మంథని ఎమ్మెల్యే చెప్పిండు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే కుట్రలు చిత్తశుద్ది ఉంటే విచారణ చేసి దోషులను శిక్షించాలే మంథని....

సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికలు విజయవంతం : జిల్లా ఎస్పీ

On: December 18, 2025

సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికలు విజయవంతం : జిల్లా ఎస్పీ కాటారం, డిసెంబర్18,తెలంగాణజ్యోతి :భూపాలపల్లి జిల్లాలో నిర్వహిం చిన గ్రామపంచాయితీ ఎన్నికలు మూడు విడతలుగా పూర్తిగా శాంతి యుత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా....

కేంద్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

On: December 18, 2025

కేంద్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ములుగుప్రతినిధి డిసెంబర్18,తెలంగాణ జ్యోతి : ములుగు జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు....

గుండెపోటుతో వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ మృతి

On: December 18, 2025

గుండెపోటుతో వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ మృతి వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 18 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా విధులు నిర్వహిస్తున్న గొట్టం రాజేంద్రప్రసాద్ బుధవారం....

జిపి ఎన్నికల కౌంటింగ్ సమయంలో అపశ్రుతి

On: December 17, 2025

జిపి ఎన్నికల కౌంటింగ్ సమయంలో అపశ్రుతి వెంకటాపురం ఎంపీడీవో రాజేందర్ ప్రసాద్‌కు గుండెపోటు ములుగు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న....

PreviousNext
error: Content is protected !!