అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యం
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు, జనవరి (తెలంగాణ జ్యోతి): అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి....
మేడారం మహాజాతరలో తప్పిపోతారనే భయం లేదు
మేడారం మహాజాతరలో తప్పిపోతారనే భయం లేదు ఏఐ టెక్నాలజీ, డ్రోన్లు, జియోట్యాగ్తో భక్తులకు పూర్తి భద్రత ములుగు, జనవరి 19 (తెలంగాణ జ్యోతి): తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను ఈసారి అత్యంత....
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలి
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలి – మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ టి. రాజేశ్వర్ రావు ములుగు,జనవరి19(తెలంగాణజ్యోతి):నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగుర....
ముప్పనపల్లి పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కల తొలగింపు
ముప్పనపల్లి పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కల తొలగింపు కన్నాయిగూడెం, జనవరి 19 (తెలంగాణ జ్యోతి):ముప్పనపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం చుట్టూ పిచ్చి మొక్కలు అధికంగా పెరిగి విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పాఠశాల హెడ్మాస్టర్ వేణుగోపాల్....
మేడారం తొలిఘట్టం గ్రాండ్ సక్సెస్
మేడారం తొలిఘట్టం గ్రాండ్ సక్సెస్ – గద్దెల పునఃప్రారంభం అద్వితీయం – వనదేవతలకు సీఎం కుటుంబం తొలి మొక్కులు – 28 నుంచి 31 వరకు నిండుపున్నమి మహాజాతరకు తరలిరండి – విలేకరుల సమావేశంలో....
కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం
కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు సీనియర్ కాంగ్రెస్ నాయకులుచిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్....
మేడారం తరలివెళ్లిన ఇందిరా మహిళాశక్తి సభ్యులు
మేడారం తరలివెళ్లిన ఇందిరా మహిళాశక్తి సభ్యులు వెంకటాపురం (నూగూరు), జనవరి 18 (తెలంగాణ జ్యోతి): మేడారం లో సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభోత్సవానికి హాజరవుతున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు స్వాగతం పలికేందుకు ములుగు....
5వ బెటాలియన్ టీజీఎస్పి నూతన నిర్మాణాలకు శంకుస్థాపన
5వ బెటాలియన్ టీజీఎస్పి నూతన నిర్మాణాలకు శంకుస్థాపన డీజీపీ బి.శివధర్ రెడ్డి చేతుల మీదుగా బెల్ ఆఫ్ ఆర్మ్స్, కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం ములుగు, జనవరి 18, తెలంగాణ జ్యోతి: గోవిందరావుపేట మండలం చల్వాయి....
ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న పోరుదీక్షను విజయవంతం చేయాలి
ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న పోరుదీక్షను విజయవంతం చేయాలి ములుగు, జనవరి 19 (తెలంగాణ జ్యోతి): ఈ నెల 20న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 20న నిర్వహించనున్న కళాకారుల పోరుదీక్షను....
భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి
భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి – రెండేళ్ల సమయంలో రూ.350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టాం – మరో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకి జీవో....




