Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

Telangana Jyothi

కాటారంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన డి ఏ ఓ

On: December 30, 2025

కాటారంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన డి ఏ ఓ కాటారం, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి : మండలంలోని ఎరువుల సరఫరా పారదర్శకంగా, సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు....

భూపాలపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ : కలెక్టర్ రాహుల్ శర్మ

On: December 30, 2025

భూపాలపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ : కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం, డిసెంబరు 30,తెలంగాణ జ్యోతి :  జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థిని కొట్టిన ఘటనపై వార్డెన్ ను సస్పెండ్ చేసి....

కాటారంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన డీఎస్పీ 

On: December 30, 2025

కాటారంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన డీఎస్పీ  కాటారం,డిసెంబర్30,తెలంగాణజ్యోతి:మండల కేంద్రంలోని చింతకానిక్ క్రాస్ సమీపంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్  పోటీలను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమలలు ముఖ్య అతిథులుగా హాజరై....

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.

On: December 30, 2025

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. – జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కాటారం, డిసెంబర్30, తెలంగాణ జ్యోతి : జిల్లావ్యాప్తంగా 31 డిసెంబర్ రాత్రి మరియు నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే....

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు

On: December 30, 2025

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు ఏటూరునాగారం, డిసెంబర్ 30,  తెలంగాణ జ్యోతి :  మండల కేంద్రం లోని రామాలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం....

జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ

On: December 30, 2025

జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ ములుగు, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి : జిల్లాలో పోలీస్ పరిపాలన ను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలను బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు ఎస్సైలను బదిలీ....

మేడారం పోలీస్ స్టేషన్‌ నూతన ఎస్ఐగా అచ్చ కమలాకర్

On: December 30, 2025

మేడారం పోలీస్ స్టేషన్‌ నూతన ఎస్ఐగా అచ్చ కమలాకర్ ములుగు ప్రతినిధి, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి :  తాడ్వాయి మండలం పరిధిలోని మేడారం పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా అచ్చ కమలాకర్ను నియమించారు.....

మేడారం జాతర విజయవంతానికి ఆదివాసీ సంఘాలతో ఐటీడీఏ ప్రత్యేక సమావేశం

On: December 29, 2025

మేడారం జాతర విజయవంతానికి ఆదివాసీ సంఘాలతో ఐటీడీఏ ప్రత్యేక సమావేశం వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 29 (తెలంగాణ జ్యోతి): ప్రపంచ ప్రసిద్ధ మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఐటీడీఏ అధికారులు ఆదివాసీ సంఘాలు, పూజారులతో....

ప్రగళ్ళపల్లి గ్రామీణ వైద్యుడు ఖాశీం మృతి

On: December 29, 2025

ప్రగళ్ళపల్లి గ్రామీణ వైద్యుడు ఖాశీం మృతి వెంకటాపురం, డిసెంబర్ 29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్ళపల్లి గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు ఖాశీం (కాశీం) సోమవారం గుండెపోటుతో మృతి....

జేయూడీఏ పథకం కింద పశుసంపద మంజూరు చేయాలి

On: December 29, 2025

జేయూడీఏ పథకం కింద పశుసంపద మంజూరు చేయాలి – ఐటీడీఏ పీఓకు గిరిజనుల వినతిపత్రం వెంకటాపురం నూగూరు,డిసెంబర్29,తెలంగాణజ్యోతి:  కేంద్ర ప్రభుత్వ జేయూడీఏ (JUDA) పథకం కింద గిరిజనులకు 90 శాతం సబ్సిడీతో మేకలు, గొర్రెలు,....

Previous Next
error: Content is protected !!