Telangana Jyothi

బాల కుమారస్వామి జాతరలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క

On: February 5, 2026

బాల కుమారస్వామి జాతరలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు,ఫిబ్రవరి5,తెలంగాణజ్యోతి:ములుగుమండలం అంకన్నగూడెం గ్రామంలో నిర్వహించిన బాలకుమారస్వామి జాతరలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సుమారు రూ.5 లక్షల వ్యయంతో....

ములుగుకు చేరిన జాతీయ మహిళా కమిషన్​ సభ్యులు

On: February 5, 2026

ములుగుకు చేరిన జాతీయ మహిళా కమిషన్​ సభ్యులు – కలెక్టర్​, ఎస్పీలతో సమావేశం – మేడారంలో జరిగిన సంఘటనపై విచారణ ములుగు, ఫిబ్రవరి5, తెలంగాణ జ్యోతి : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన....

మహ్మద్ గౌస్‌పల్లి పాఠశాలకు స్మార్ట్ టీవీల అందజేత

On: February 5, 2026

మహ్మద్ గౌస్‌పల్లి పాఠశాలకు స్మార్ట్ టీవీల అందజేత ములుగు, ఫిబ్రవరి6, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా పరిధిలోని ఎం.పి.యు.పి.ఎస్ గౌస్‌పల్లి పాఠశాలలో అదానీ గ్రూప్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం....

కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞశ్రీ

On: February 5, 2026

కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞశ్రీ ఏటూరునాగారం, ఫిబ్రవరి 6 తెలంగాణ జ్యోతి :  మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అలవాల విజ్ఞశ్రీ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్....

వైద్య సేవల్లో ప్రతిభకు డాక్టర్ రవీందర్‌కు అవార్డు

On: February 4, 2026

వైద్య సేవల్లో ప్రతిభకు డాక్టర్ రవీందర్‌కు అవార్డు ములుగు, ఫిబ్రవరి4, తెలంగాణ జ్యోతి : మేడారం జాతర సందర్భంగా వైద్య సేవల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ రవీందర్‌కు రాష్ట్ర మంత్రి....

కన్నాయిగూడెం పీహెచ్సీలో సిబ్బంది లేమి… రోగి ప్రాణాలకు ముప్పు

On: February 4, 2026

కన్నాయిగూడెం పీహెచ్సీలో సిబ్బంది లేమి… రోగి ప్రాణాలకు ముప్పు కన్నాయిగూడెం, ఫిబ్రవరి 4, (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని లో డాక్టర్‌, నర్సులు సహా అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళనకు....

వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం

On: February 4, 2026

వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం తిరుగువారంతో జాతర ప్రాంతం కోలాహలం తాడ్వాయి, ఫిబ్రవరి 4 (తెలంగాణ జ్యోతి): ప్రపంచ ప్రసిద్ధ శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం తిరుగువారాన్ని పురస్కరించు కుని తాడ్వాయి....

అతివేగంతో అశోక్ లేలాండ్ బోల్తా – 10 మందికి గాయాలు

On: February 4, 2026

అతివేగంతో అశోక్ లేలాండ్ బోల్తా – 10 మందికి గాయాలు తాడ్వాయి, ఫిబ్రవరి 4, తెలంగాణ జ్యోతి : చర్ల నుంచి మేడారం వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం తాడ్వాయి మండలం పరిధిలో అతివేగం....

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలి

On: February 4, 2026

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలి ములుగు, ఫిబ్రవరి 4, తెలంగాణ జ్యోతి: సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్‌ఎస్‌ సిటియూ)లో ఫార్మాసిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్‌ను ఏర్పాటు చేసి తక్షణమే బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ....

కన్నాయిగూడెం పబ్లిక్ టాయిలెట్‌ భవనంలో పగుళ్లు..!

On: February 4, 2026

కన్నాయిగూడెం పబ్లిక్ టాయిలెట్‌ భవనంలో పగుళ్లు..! – నాణ్యతపై అనుమానాలు కన్నాయిగూడెం, ఫిబ్రవరి 4 (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కన ప్రజల వినియోగం కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌ భవనంలో....

PreviousNext
error: Content is protected !!