తాజా వార్తలు
కన్నాయిగూడెం మండలంలో ఆగని అక్రమార్కుల ఇసుక రవాణ..!
కన్నాయిగూడెం మండలంలో ఆగని అక్రమార్కుల ఇసుక రవాణ..! ఇసుక రవాణా చేస్తుండగా ట్రాక్టర్కు పంచర్ వాగులు, వాగు పరివాహక ప్రాంతాలే లక్ష్యంగా యథేచ్ఛ దోపిడీ కన్నాయిగూడెం, జనవరి 8 (తెలంగాణ జ్యోతి): మండల పరిధిలో....
మేడారం అభివృద్ధి తట్టుకోలేకే మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు
మేడారం అభివృద్ధి తట్టుకోలేకే మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు బిఆర్ ఎస్ పింక్ సోషల్ మీడియాపై మండిపాటు కన్నాయిగూడెం, జనవరి 8, తెలంగాణ జ్యోతి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర....
విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలి
విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలి డబ్బు బతకడానికే తప్ప అంతిమ లక్ష్యంగా ఉండకూడదు శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ములుగులో ప్రజ్క్షా వికాస్ లో విద్యార్థులకు అవగాహన ములుగుప్రతినిధి, జనవరి8,....
అక్రమ సంబంధం హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
అక్రమ సంబంధం హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు కాటారం, జనవరి 8, (తెలంగాణ జ్యోతి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలో నమోదైన అక్రమ సంబంధం హత్య కేసులో గురువారం ప్రిన్సిపల్ జిల్లా,....
విద్యతో పాటు సామాజిక స్పూర్తి అలవర్చుకోవాలి
విద్యతో పాటు సామాజిక స్పూర్తి అలవర్చుకోవాలి శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆదర్శలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కాటారం, జనవరి 8,(తెలంగాణ జ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు సామాజిక....
బెల్టు షాపులపై నిఘా కరువు… అక్రమాలకు అడ్డుకట్ట కరువు
బెల్టు షాపులపై నిఘా కరువు… అక్రమాలకు అడ్డుకట్ట కరువు శాంతిభద్రతలకు ముప్పుగా బెల్టు షాపులు రాత్రివేళల్లోనూ కొనసాగుతున్న అక్రమ దందా కన్నాయిగూడెం, జనవరి 8 (తెలంగాణ జ్యోతి): మండల వ్యాప్తంగా బెల్టు షాపులపై సరైన....
ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలి
ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలి జనవరి 12న ములుగు జిల్లా కేంద్రంలో నిరసన ములుగు, జనవరి 8 (తెలంగాణ జ్యోతి): ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలని ఈనెల 12న ములుగులో....
గిరిజన గ్రామాల్లో వెల్లువిరిసిన సేవా భావం
గిరిజన గ్రామాల్లో వెల్లువిరిసిన సేవా భావం పేద విద్యార్థులకు దుప్పట్లు, గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ వెంకటాపురం (నూగూరు), జనవరి 7 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గిరిజన గ్రామాల్లో సేవా భావం....
ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి
ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య రూ. లక్ష లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ అధికారులు హైదరాబాద్, జనవరి7, తెలంగాణ జ్యోతి : రంగారెడ్డి....
19న ఆదివాసి తెగల సమ్మేళనం విజయవంతం చేయాలి
19న ఆదివాసి తెగల సమ్మేళనం విజయవంతం చేయాలి జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య పిలుపు తాడ్వాయి, జనవరి 07 (తెలంగాణ జ్యోతి): ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జనవరి 11న....




