తాజా వార్తలు
ఆవకాయ పచ్చడి సీజన్కు ధరల దెబ్బ
ఆవకాయ పచ్చడి సీజన్కు ధరల దెబ్బ – తెలుగింటి సంప్రదాయానికి తగిన పరీక్ష వెంకటాపురం,నూగూరు,మే31,తెలంగాణజ్యోతి.: తెలుగువారి వంటింట పచ్చడి లేని ముద్ద దిగదు. ఇంట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నా ఆవకాయ పచ్చడి ఉండకపోతే ...
అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, మే 31, తెలంగాణ జ్యోతి : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు ...
టీజేఎఫ్ రజతోత్సవ సభకు తరలిన జర్నలిస్టులు
టీజేఎఫ్ రజతోత్సవ సభకు తరలిన జర్నలిస్టులు ములుగు ప్రతినిధి, మే 31, తెలంగాణ జ్యోతి : తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) ఏర్పాడి 25 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా. హైదరాబాదులోని జలవిహార్ లో ...
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన అడిషనల్ ఎస్పీ నరేష్
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన అడిషనల్ ఎస్పీ నరేష్ కాటారం, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి అదనపు ఎస్పీ గా ఏ నరేష్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కాటారం మండలం ధన్వాడ ...
ప్రభుత్వ ఆలోచనలు అధికారులు అమలు చేస్తేనే విజయవంతం
ప్రభుత్వ ఆలోచనలు అధికారులు అమలు చేస్తేనే విజయవంతం – జిల్లాలోని శాఖల వారీగా అధికారులకు శాలువాతో సన్మానం మెమెంటో బహుకరణ – కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలను సన్మానించిన మంత్రి ...
పొగాకు వాడకంపై వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
పొగాకు వాడకంపై వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ములుగు ప్రతినిధి, మే 31, తెలంగాణ జ్యోతి : ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ...
జనాల్లో కలవండి.. ప్రశాంతంగా జీవించండి…
జనాల్లో కలవండి.. ప్రశాంతంగా జీవించండి… – మావోయిస్టులకు ఎస్పి శబరిష్ పిలుపు – 8మంది మిలిషియా సభ్యుల లొంగుబాటు ములుగు ప్రతినిధి, మే 31, తెలంగాణ జ్యోతి : లొంగిపోయిన మావోయిస్టు మలేషియా ...
జిల్లా కోర్టులో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహణ
జిల్లా కోర్టులో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహణ – ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు అవగాహన సదస్సు ములుగు ప్రతినిధి, మే 31, తెలంగాణ జ్యోతి : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ...
ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలు ఆపాలి
ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలు ఆపాలి – ర్యాంపు పనులు ఆపాలని సిపిఎం,బిఆర్ఎస్ పార్టీల డిమాండ్. వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం (పట్టా భూములు) ...
ములుగు మున్సిపల్ కమిషనర్గా సంపత్ బాధ్యతల స్వీకరణ
ములుగు మున్సిపల్ కమిషనర్గా సంపత్ బాధ్యతల స్వీకరణ ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 15న రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసిన నేపథ్యంలో శుక్రవారం ...