మా దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు
మా దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు – బిఆర్ఎస్ కీలక నేతల పై తీవ్ర విమర్శలు – బీసీ రిజర్వేషన్లకు కేంద్రం అడ్డు – రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క –....
నిర్దేశించిన గడువులోపు పనులన్నీ పూర్తి చేయాలి
నిర్దేశించిన గడువులోపు పనులన్నీ పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తాడ్వాయి, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ దేవాలయ ప్రాంగణ పునరుద్ధరణ అభివృద్ధి పనులన్నీ నిర్దేశించిన....
ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి – నిర్మాణాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తాడ్వాయి, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి: ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ....
ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం : కేవీపీఎస్ విమర్శ
ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం : కేవీపీఎస్ విమర్శ ములుగు, డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలో ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం....
విశ్వజ్యోతి ప్రైవేట్ పాఠశాలపై విచారణ చేపట్టాలి
విశ్వజ్యోతి ప్రైవేట్ పాఠశాలపై విచారణ చేపట్టాలి ఎస్ఎఫ్ఐ ములుగు మండల కార్యదర్శి దీకొండ భరత్ డిమాండ్ వెంకటాపురం, డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విశ్వ జ్యోతి ప్రైవేట్ పాఠశాలపై....
ఖాసీందేవిపేటలో లెక్కింపుపై అనుమానాల మబ్బు
ఖాసీందేవిపేటలో లెక్కింపుపై అనుమానాల మబ్బు రెండు బ్యాలెట్ బాక్సులు లెక్కించకుండానే ఫలితం? ములుగు ప్రతినిధి , డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : మండలంలోని ఖాసీందేవిపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వివాదాస్పదంగా....
జిల్లాలోని మూడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విడుదల
జిల్లాలోని మూడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విడుదల ములుగు జిల్లా – రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం ములుగు, డిసెంబర్ 14, తెలంగాణ జ్యోతి : మల్లంపల్లి , ములుగు, వెంకటాపూర్ మండలాల్లో....
బిర్యానీ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన పొదెం
బిర్యానీ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన పొదెం వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 14 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్....
విద్యానికేతన్ కు స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు
విద్యానికేతన్ కు స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు – అందజేసిన ట్రస్మా రాష్ట్ర నాయకులు కాటారం, డిసెంబర్ 13, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రం లోని విద్యానికేతన్ హైస్కూల్ కు స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు....
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సందర్శించిన భూపాలపల్లి ఎస్పీ
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సందర్శించిన భూపాలపల్లి ఎస్పీ కాటారం, డిసెంబర్ 13 (తెలంగాణ జ్యోతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ ను భూపాలపల్లి జిల్లా ఎస్పీ....




